పేదింటి ఆడబిడ్డలకి అండగా కల్యాణలక్ష్మీ, షాదీముభారక్ పథకం -ఎమ్మెల్యే చిరుమర్తి

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నకిరేకల్ సాక్షిత ప్రతినిధి నిరుపేద ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఒక వరమని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నకిరేకల్ మండలంలోని…

డ్రైనేజీ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ 10వ వార్డు భువనగిరి రోడ్డులో ఇమ్మడి వెంకన్న ఇంటి నుండి కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి (నాగార్జున గ్రామీణ వికాస్ బ్యాంక్) వరకు డ్రైనేజి నిర్మాణానికి మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి స్థానిక కౌన్సిలర్…

నూతన వధూ-వరులను ఆశీర్వదించిన శాసనమండలి మండలి చైర్మన్ గుత్తా ఎమ్మెల్యే నోముల భగత్

దేవరకొండ సాక్షిత ప్రతినిధి గుర్రంపోడ్ మండలం, పల్లి పహాడ్ గ్రామ సర్పంచ్ బద్రి యాదయ్య కుమారుని వివాహ మహోత్సవ వేడుకకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ లు హాజరై నూతన వధూ-వరులను ఆశీర్వదించారు.…

ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలి

వార్షిక తనిఖీల్లో భాగంగా శాంతి నగర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన . ప్రజల మన్ననలను పొందేలా పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలకు పోలీస్ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన…

వికలాంగులకు ట్రై వీలర్ స్కూటీల పంపిణీ చేసిన మంత్రి ఆర్.కె.రోజా

సాక్షితనగరి : రాష్ట్ర పర్యాటక సంస్కృతి వ్యవహారాల యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి రోజా ట్రై వీలర్ స్కూటీలను పంపిణీ చేశారు. నగరిలోని మంత్రి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రాష్ట్రమంత్రిస్వయంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వికలాంగుల…

నగరి మండలం అడవి కొత్తూరు గ్రామం “గంగమ్మ జాతర” మహోత్సవంలో పాల్గొన్న మంత్రి ఆర్.కె.రోజా

సాక్షితనగరి : రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా మధ్యాహ్నం నగరి రూరల్ మండలం ఎంపీపీ భార్గవి భాస్కర్ ఆహ్వానం మేరకు అడవికొత్తూరు సొంత గ్రామం నందు వైభవంగా నిర్వహిస్తున్న గంగమ్మ…

హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమం

హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీకుమార్ లు చేతుల మీదగా ఉత్కృష్ట సేవా పథకం ను అందుకున్న పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి కి శుభాకాంక్షలు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని జీడిమెట్ల ట్రాఫిక్ పీఎస్ నూతన సీఐగా బాధ్యతలు

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని జీడిమెట్ల ట్రాఫిక్ పీఎస్ నూతన సీఐగా బాధ్యతలు తీసుకున్న వెంకట్ రెడ్డి శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు.

విద్య, వైద్యానికి అధిక ప్రాముఖ్యత : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెల్లడి

సాక్షితసికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాముఖ్యతను కల్పిస్తోందని, ఈ క్రమంలో తాము కుడా చొరవ తీసుకొని సికింద్రాబాద్ ను విద్య, వైద్య కేంద్రాల సమాహారంగా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్టలో స్థానిక…

పేదలకు ఉపకరించేలా సంక్షేమ పధకాలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సాక్షితసికింద్రాబాద్ : అడ్డగుట్ట మునిసిపల్ డివిజన్ పరిధిలో సుమారుగా 50 లక్షల రూపాయల విలువ జేసే 49 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పద్మారావు గౌడ్ బోయబస్తీ కమ్మునిటి హాల్ లో జరిగిన కార్యక్రమంలో…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE