వికలాంగులకు ట్రై వీలర్ స్కూటీల పంపిణీ చేసిన మంత్రి ఆర్.కె.రోజా

Spread the love

సాక్షితనగరి : రాష్ట్ర పర్యాటక సంస్కృతి వ్యవహారాల యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి రోజా ట్రై వీలర్ స్కూటీలను పంపిణీ చేశారు. నగరిలోని మంత్రి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రాష్ట్రమంత్రి
స్వయంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వికలాంగుల అభివృద్ధి సంస్థ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, సి ఆర్ ఓ రాజశేఖర్ సంస్థ అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page