రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి , జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ చెన్నేకొత్తపల్లి, అనంతపురం రూరల్ మండలాల్లో విస్త్రత ప్రచారం చేపట్టారు. వెల్దుర్తి, ఉప్పరపల్లి గ్రామాల్లో పర్యటించి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. వారి వెంట గంగుల భానుమతి…
అనంతపురం జిల్లా దేశంలోనే ఎక్కువ ప్రభావం చూపించే జిల్లా. అనంతపురం జిల్లా దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చింది. ఏ పీ లో కాంగ్రెస్ పూర్వ వైభవానికి అందరూ వైఎస్ షర్మిలకు శక్తినివ్వాలి. మోడీ వల్ల దేశంలో ప్రజాస్వాములనికి ముప్పు వచ్చింది. ఆహార…
చంద్రబాబును కలిసిన మాజీ ఎంపీ బీకే పార్థసారథి – పెనుకొండ నుంచి టిక్కెట్ ఆశించిన బీకే పార్థసారథి – అనంతపురం లోక్సభ నుంచి పోటీకి బీకేకు చంద్రబాబు సూచన – పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిని కాదన్న బీకే పార్థసారథి –…
M.శివశంకర్ నాయక్ GVSS రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ అనంతపురం జిల్లాలోని గిరిజనులు అత్యధిక జనాభా కలిగి ఉన్నారని గత 25 సంవత్సరాలుగా నేటికీ రాయలసీమ ప్రాంతంలో ఒక్క గిరిజన ఎమ్మెల్యే కూడా లేరని కనీసం చట్టసభల్లో గిరిజనుల సమస్యల పట్ల ప్రస్తావించే…
రానున్న ఎన్నికల్లో 58 మంది అసెంబ్లీ అభ్యర్థులు,10 మంది పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేస్తూ వైఎస్సార్సీపీ నాలుగు జాబితాలను విడుదల చేసింది. విపక్ష టీడీపీ అభ్యర్థుల జాబితాపై ఇప్పుడు అంచనాలు మళ్లుతున్నాయి.పొంగల్ తర్వాత 25 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల…
అనంతపురం నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెరువు కట్ట క్రింద ఎన్టీఆర్ మార్క్ రోడ్డు నందు చెట్ల పెంపకం కార్యక్రమంలో భాగంగా ప్రతి చెట్టుకు దాదాపు 10 వేల రూపాయలు కేటాయించి అవినీతి అక్రమాలకు పాల్పడి, నిర్వహణ లోపంతో లక్షల రూపాయిలు…
తేదీ 15-05-2023 న విజయవాడ ఎస్టీయూ భవన్ లో అనంతపురం జిల్లా KGBV ఉపాధ్యాయులతో వారి సమస్యలు, పరస్పర/సాధారణ బదిలీలు, తదితర అంశాలపై చర్చిస్తున్న STUAP రాష్ట్ర నాయకత్వం – పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన్న మరియు STU నెల్లూరు…
సాక్షితనగరి : రాష్ట్ర పర్యాటక సంస్కృతి వ్యవహారాల యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి రోజా ట్రై వీలర్ స్కూటీలను పంపిణీ చేశారు. నగరిలోని మంత్రి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రాష్ట్రమంత్రిస్వయంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వికలాంగుల…
సాక్షితనగరి : రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా మధ్యాహ్నం నగరి రూరల్ మండలం ఎంపీపీ భార్గవి భాస్కర్ ఆహ్వానం మేరకు అడవికొత్తూరు సొంత గ్రామం నందు వైభవంగా నిర్వహిస్తున్న గంగమ్మ…
అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 26న జిల్లా పర్యటనకు విస్తున్నారని కలెక్టర్ గౌతమి తెలిపారు. శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో నిర్వహించనున్న ‘జగనన్న వసతి దీవెన’ నగదు జమ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారన్నారు. సీఎం పర్యటనపై…