600 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్‌లో కేసీఆర్ మహారాష్ట్రకు బయలుదేరారు

హైదరాబాద్ ▫️600 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్‌లో కేసీఆర్ మహారాష్ట్రకు బయలుదేరారు ▫️భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ని విస్తరించాలని చూస్తున్న పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ సోమవారం భారీ కాన్వాయ్‌లో మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. ▫️రాష్ట్ర మంత్రులు, ఎంపీలు,…

భవన నిర్మాణ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని తిరుపతి ఎమ్మెల్యే కి వినతి

భవన నిర్మాణ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని తిరుపతి జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యే కి వినతి సమర్పించిన నాయకులు. కేంద్రంలో పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల 1996వ సంవత్సరం…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో…

గాజులరామరం లో కబ్జాలు పెరుగుతున్నాయి, ప్రభుత్వ భూములు కాపాడండి.జిల్లా కలెక్టరేట్ లో సీపీఐ పిర్యాదు.

గత నెల మునిసిపల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ గారు ప్రభుత్వ అధికారులు గుర్తించిన 2500 అక్రమ నిర్మాణాలను తొలగించమని ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా అమలుచెయ్యకపోవడం వల్ల ఇప్పుడు వాటి సంఖ్య పెరిగిపోతోందని,కావున కేవలం ఆదేశాలు,తూతూ చర్యలు కాకుండా నిజమైన చర్యలు…

పాల ఉత్పత్తిదారుల సంఘం ఎన్నికలు నిర్వహించాలి

చిట్యాల సాక్షిత ప్రతినిధి వెలిమినేడు పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని సంఘం డైరెక్టర్లు డిమాండ్ చేశారు.చిట్యాల మండలంలో వెలిమినేడు గ్రామంలో నల్లగొండ- రంగా రెడ్డి పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకర సంఘం రైతు…

ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చిన మహిళ

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సాయి ద్వారకాపురి కాలనీకి చెందిన సంగిశెట్టి సహదేవులు కుమార్తె మిర్యాల స్వాతి ఒకే కాన్పులో ముగ్గురి పిల్లలకు జన్మనిచ్చింది. గతవారం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఫెర్నాండేజ్ ఆసుపత్రిలో ప్రసవించింది. చిన్నారులను ఆసుపత్రి…

రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టిన లారీ

చక్రాల కింద పడి అక్కడికక్కడే మహిళ మృతి నార్కట్పల్లి సాక్షిత ప్రతినిధి నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామ శివారులోని రహదారిపై మహిళ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. నార్కట్పల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన బొడ్డు…

ఘనంగా సాహు మహారాజ్ జయంతి

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ మహనీయుల చౌరస్తాలో సాహుమహారాజ్ జయంతి ని ఘనంగా నిర్వహించారు. బహుజన సమాజ్ పార్టీ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాహుమరాజ్ చిత్రపటానికి చిట్యాల బీఎస్పీ మండల పార్టీ అధ్యక్షులు గ్యార శేఖర్ పూలమాలలు వేసి…

శక్తివంతమైన యువత నేటి సమాజానికి అవసరం – వడ్త్య దేవేందర్ నాయక్

దేవరకొండ సాక్షిత ప్రతినిధి దేవరకొండ మండలం పడమటపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ ని మర్యాద పూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా దేవేందర్ నాయక్ మాట్లాడుతూ శక్తి…

మాదకద్రవ్యాలకి బానిసలు కావద్దు – ఐఆర్ సిఏ

చిట్యాల సాక్షిత ప్రతినిధి న్యూ హోప్ అసోసియేషన్( ఐ ఆర్ సి ఏ) చిట్యాల అధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా సోమవారం రోజు నేరడ గ్రామంలో మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించడం…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE