దిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని ఆరోపించారు.. ఈ మేరకు…
600 కోట్ల వజ్ర గణపతిని చూశారా? గుజరాత్ సూరత్ లోని వజ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియా ఏటా వజ్ర గణపతికి పూజలు చేస్తారు. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువున్న ఏడాదికి ఒక్క రోజు మాత్రమే బయటకు తీసి, ఆ రోజున…
హైదరాబాద్ ▫️600 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్లో కేసీఆర్ మహారాష్ట్రకు బయలుదేరారు ▫️భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని విస్తరించాలని చూస్తున్న పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ సోమవారం భారీ కాన్వాయ్లో మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. ▫️రాష్ట్ర మంత్రులు, ఎంపీలు,…
అసైన్మెంట్ భూములను అందించిన 53 మంది రైతులకు లబ్ధిదారులకు ఎకరాకు 600 గజాల చొప్పున స్థలం పట్టాలను పంపిణీ
సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం గ్రామంలోని సర్వే నంబరు 1లో HMDA కు అసైన్మెంట్ భూములను అందించిన 53 మంది రైతులకు లబ్ధిదారులకు ఎకరాకు 600 గజాల చొప్పున స్థలం పట్టాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు…