ఆస్తి హక్కులను కల్పించడానికి GO NO . 58 & 59 ద్వారా అవకాశం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలకు వారు నివసిస్తున్న ప్రాంతంలో ఆస్తి హక్కులను కల్పించడానికి GO NO . 58 & 59 ద్వారా అవకాశం కల్పించగా దానిలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్,…

కాలనీ వెల్ఫేర్ అదనపు భవనం ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

సాక్షిత : హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని వినాయక నగర్ కాలనీ లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ గృహ యజమానులందరి సహకారంతో నిర్మించిన కాలనీ వెల్ఫేర్ అదనపు భవనం ను కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్ , హమీద్ పటేల్ తో కలిసి…

చిన్ననాటి మిత్రులతో చెరగని ఆనందాలను పంచుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తన ఇంటర్మీడియట్ (1991-1993) మిత్రులతో కలిసి చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ… వారి జీవిత విశేషాలను పంచుకుంటూ… ఆనందంగా గడిపారు. 30 సంవత్సరాల నాటి…

నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్లు మరియు ఫూట్ ఫాత్ నిర్మాణం పనులకు శంకుస్థాపన

కొండాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 5 కోట్ల 41 లక్షల 50 వేల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్లు మరియు ఫూట్ ఫాత్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కొండాపూర్ డివిజన్ పరిధిలోని…

కల్లుగీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలి – అచ్ఛాలు

చిట్యాల సాక్షిత ప్రతినిధి కల్లు గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10 వ తేదీన నల్లగొండ కలెక్టరేట్ ఎదుట జరిపే ధర్నా ను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పామనుగుల్ల అచ్చాలు కోరారు.చిట్యాలలో రోజు మామిడి…

సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం…

ముఖ్యమంత్రి కేసీఆర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేసినందుకు గాజులరామారం, సుభాష్ నగర్, సూరారం డివిజన్లకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు షాపూర్ నగర్ చౌరస్తా వద్ద సీఎం…

ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి

నకిరేకల్ సాక్షితప్రతినిధి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన ఘనత వైయస్సార్ ది అని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్ అన్నారు. నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా…

రైతు బాంధవుడు డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి – పోకల అశోక్

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలంలోని వేలిమినేడు గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ టిపి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి పోకల అశోక్ కేక్ కట్ చేసి వైఎస్ఆర్ విగ్రహాని కి పూలమాలలు…

వరంగల్ లో.. ప్రధాని మోదీ ప్రసంగంపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీష్ రెడ్డి.

సాక్షితసూర్యాపేట జిల్లా : ప్రధాని హోదాలో ఉన్న మోడీ.. స్థాయిని తగ్గించుకొని అబద్ధాలు చెప్పారు.*-మరొసారి తెలంగాణ మీద, cm KCR మీద తన అక్కసు వెళ్లగక్కారు.-అవినీతిలో కాంగ్రెస్ ని మించిన బిజెపి.-మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో జరిగిన అవినీతి.. మీ పాలనకు సాక్ష్యం.-KCR…

నర్వ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై గా సి.హెచ్ కురుమయ్య

నర్వ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై గా సి.హెచ్ కురుమయ్య బాధ్యతలు స్వీకరించరు.అనంతరం జిల్లా ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుల మొక్క అందజేశారు.ఇంతకుముందు గద్వాల జిల్లా రాజోలి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE