వరంగల్ లో.. ప్రధాని మోదీ ప్రసంగంపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీష్ రెడ్డి.

Spread the love

సాక్షితసూర్యాపేట జిల్లా : ప్రధాని హోదాలో ఉన్న మోడీ.. స్థాయిని తగ్గించుకొని అబద్ధాలు చెప్పారు.*
-మరొసారి తెలంగాణ మీద, cm KCR మీద తన అక్కసు వెళ్లగక్కారు.
-అవినీతిలో కాంగ్రెస్ ని మించిన బిజెపి.
-మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో జరిగిన అవినీతి.. మీ పాలనకు సాక్ష్యం.
-KCR కుటుంబంపై మోడీ అవాకులు, చెవాకులు పేలుతున్నారు.
-రాఫెల్ కుంభకోణం, బ్యాంకులకు లక్షల కోట్లు టోకరాబెట్టిన బడా బాబులే నీ కుటుంబ సభ్యులు.
-కొద్దిమంది కోసం దేశాన్ని తాకట్టు పెట్టిన ఘనుడు మోదీ.
-చైతన్యవంతమైన వరంగల్ ప్రజల ముందు నీ అబద్ధాలు ఎవరూ నమ్మరు.
-కేంద్రం సహా బిజెపి పాలిత రాష్ట్రాల కంటే అన్ని రంగాల్లోనూ తెలంగాణ ముందంజలో ఉంది.
-రాహుల్, మోడీ ఇద్దరూ తోడు దొంగలే.. దేశం నాశనానికి కారకులు వీరే.
-ప్రజల మధ్య చిచ్చు పెట్టి.. ప్రభుత్వాలను కూల్చడమే బిజెపి సర్కార్ పని.
-తెలంగాణ లో.. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రజల మనసులో స్థానం ఇలేదు.
-కేసీఆర్ మాత్రమే.. బిజెపి దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడబోతున్నారు.

Related Posts

You cannot copy content of this page