కరీంనగర్ జిల్లా :జిల్లాలోని జమ్మికుంట, ఇల్లంతకుంట, మండలాల్లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. వర్షాలకు తెగిన రోడ్లు, బ్రిడ్జి, కల్వర్టులను ఈటల పరిశీలించారు. జమ్మికుంట హౌసింగ్ బోర్డు, అంబేద్కర్ కాలనీల్లో ఇండ్లు నీట మునిగిన బాధితులను పరమార్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ……
సాక్షితసూర్యాపేట జిల్లా : ప్రధాని హోదాలో ఉన్న మోడీ.. స్థాయిని తగ్గించుకొని అబద్ధాలు చెప్పారు.*-మరొసారి తెలంగాణ మీద, cm KCR మీద తన అక్కసు వెళ్లగక్కారు.-అవినీతిలో కాంగ్రెస్ ని మించిన బిజెపి.-మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో జరిగిన అవినీతి.. మీ పాలనకు సాక్ష్యం.-KCR…
ప్రకాశం జిల్లా మార్కాపురం, ఆర్టిసి బస్టాండ్, ఎదురుగా SBI ఎటియంలో ఒక్కసారిగా నిప్పులు రావాడంతో ప్రజలు భయొందలనలో పరుగులు తీసారు.