కరీంనగర్‌ జిల్లాలో ఈటల పర్యటన.. బీఆర్‌ఎస్ సర్కార్‌పై నిప్పులు

కరీంనగర్ జిల్లా :జిల్లాలోని జమ్మికుంట, ఇల్లంతకుంట, మండలాల్లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. వర్షాలకు తెగిన రోడ్లు, బ్రిడ్జి, కల్వర్టులను ఈటల పరిశీలించారు. జమ్మికుంట హౌసింగ్ బోర్డు, అంబేద్కర్ కాలనీల్లో ఇండ్లు నీట మునిగిన బాధితులను పరమార్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ……

వరంగల్ లో.. ప్రధాని మోదీ ప్రసంగంపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీష్ రెడ్డి.

సాక్షితసూర్యాపేట జిల్లా : ప్రధాని హోదాలో ఉన్న మోడీ.. స్థాయిని తగ్గించుకొని అబద్ధాలు చెప్పారు.*-మరొసారి తెలంగాణ మీద, cm KCR మీద తన అక్కసు వెళ్లగక్కారు.-అవినీతిలో కాంగ్రెస్ ని మించిన బిజెపి.-మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో జరిగిన అవినీతి.. మీ పాలనకు సాక్ష్యం.-KCR…

SBI ఎటియం‌లో నిప్పులు రావాడంతో ప్రజలు పరుగులు తీసారు

ప్రకాశం జిల్లా మార్కాపురం, ఆర్టిసి బస్టాండ్, ఎదురుగా SBI ఎటియం‌లో ఒక్కసారిగా నిప్పులు రావాడంతో ప్రజలు భయొందలనలో పరుగులు తీసారు.

You cannot copy content of this page