BRS ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోడీ కుట్ర: మంత్రి శ్రీనివాస్

సాక్షితమహబూబ్ నగర్:- దేశంలో బీజేపీ పాలనకు సీఎం కేసీఆర్ చరమగీతం పాడబోతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వరంగల్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి…

ధరణి నగర్ లో పాదయాత్ర యాత్ర చేసి సమస్యలను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

సాక్షిత : 124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోనిలో ధరణి నగర్ లో డ్రైనేజ్ మరియు రోడ్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని స్థానిక వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకుని రాగా కార్పొరేటర్ ధరణి నగర్ లో…

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభం అయిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖ ద్వారం (ఖామన్)..

సాక్షిత : కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని ప్రశాంత నగర్ కాలనీలో గల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖ ద్వారం ప్రశాంత నగర్ మెయిన్ రోడ్డు మీద నిర్మాణం పూర్తయిన సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం…

వై.ఎస్.ఆర్ ఆశయాలను జగనన్న కొనసాగిస్తున్నారు – ఎమ్మెల్యే భూమన

తిరుపతిలో ఘనంగా వై.ఎస్.ఆర్ జయంతి కార్యక్రమం సాక్షితతిరుపతి : దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ఆయన కుమారుడు వై.ఎస్.జగన్‌ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి…

ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు లో సీపీఐ పాత్ర ఉంది.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

కుత్బుల్లాపూర్ మండలంలోని ఖాళీగా ఉన్న హెచ్ఏంటీ లొ ప్రభుత్వ సూపర్ స్పెషలిటీ, వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో సీపీఐ ఆధ్వర్యంలో వినతిపత్రం, ధర్నాలు నిర్వహించామని అందులో భాగమే నేడు వైద్య కలశాల మేడ్చల్ జిల్లాలో వైద్య కలశాల ఏర్పాటుకు ప్రకటన…

మహోన్నతమైన వ్యక్తి డా.వైయస్సార్ – పోకల దేవదాస్

చిట్యాల సాక్షిత ప్రతినిధి అనేక సంక్షేమ పథకాలతో జనం గుండెల్లో నిలిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అనికాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పోకల దేవదాసు అన్నారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా దేవదాస్ ఆధ్వర్యంలో చిట్యాల పట్టణంలోని…

చిట్యాలలో ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

చిట్యాల సాక్షిత దినపత్రిక చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెలిమినేడు గ్రామంలోని వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మీ నరసింహ…

మరిపించి… మురిపించారు… ప్రజల గుండెల్లో నిలిచారు…!

అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సాఆర్ దే సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు… వితంతు… అసరా పెన్షన్లు… 104… ఆరోగ్య శ్రీ… ఫీజు రియంబర్స్ మెంట్… రుణమాఫీ… లాంటి అనేక సంక్షేమ, అభివృద్ధి…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,…

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి,ప్రజ్ఞా ప్లే స్కూల్ &అకాడెమీ ను ప్రారంభించడం జరిగింది

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రగతి నగర్ 5వ డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ ఇంద్రజిత్ రెడ్డి తో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజ్ఞా ప్లే స్కూల్ &అకాడెమీ ను ప్రారంభించడం జరిగింది.ఈ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE