ఐశ్వర్య బి హబ్ ను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి , ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ మల్లంపేట్ కేవీఆర్ కాలనీలో మమతా రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ఐశ్వర్య బి హబ్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి , ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ…

డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని కలిసి మైనారిటీ సభ్యలు

సాక్షిత : కత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కో ఆప్షన్ సయ్యద్ సలీం మరియు ఎన్ఎంసి మైనారిటీ సభ్యులు సాయినగర్ లో ముస్లిం మైనారిటీ సోదరులకు వారికీ కేటాయించిన స్థలానికి సహకరించినందుకు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని…

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతి రుద్ర మహాయాగంలో అపశృతి..

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతి రుద్ర మహాయాగంలో అపశృతి చోటు చేసుకుంది. చివరి రోజు పూర్ణ ఆహుతిలో మంటలు ఎగిసి పడ్డాయి.. టెంట్లు, హోమ గుండాలు కాలి బూడిద అయ్యాయి. అక్కడున్న…

రేవంత్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ కుత్బుల్లాపూర్ లో తీవ్ర నిరసన…

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం… రేవంత్‌ను తమ పొలిమేరల్లోకి అడుగుపెట్టనివ్వమన్న రైతన్నలు… తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు…

సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్‌లో చేరిన మ‌హారాష్ట్ర నేత‌లు

హైద‌రాబాద్ :భార‌త్ రాష్ట్ర స‌మితికి మ‌హారాష్ట్ర వ్యాప్తంగా ఆద‌ర‌ణ పెరుగుతున్న‌ది. ఆ రాష్ట్రానికి చెందిన ఆయా పార్టీల కీల‌క నేత‌లు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మక్షంలో మ‌హారాష్ట్ర షోలాపూర్‌కు చెందిన కార్పొరేట‌ర్ న‌గేశ్‌తో పాటు…

ప్రధాని మోడి వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్

సాక్షిత : అయోమయం అందోళన కరంగా సాగిన మోడీ ప్రసంగం…..ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లో వరాల జల్లు కురిపించే మోడి ఇక్కడ ఎలాగూ ఓడిపోతామని తెలిసి అభివృద్ధి గురించి ప్రస్తవించకుండా కేవలం రాజకీయ వీమర్శలు చేసారు.దేశంలో బి ఆర్ ఎస్ ఆదరణ…

ఫిలడెల్ఫియా లో ప్రారంభమైన తానా సభలు

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ తో కలిసి పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లిNRI లతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్న మంత్రి ఎర్రబెల్లిసాక్షిత : USA లోని ఫిలడెల్ఫియా…

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

వరంగల్ జిల్లా :వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు. ఉమ్మడి వరంగల్ పర్యటన నేపథ్యంలో మామునూరు చేరుకుని భద్రకాళి ఆలయాన్ని సందర్శించేందకు వచ్చిన ప్రధాని మోడీకి అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా…

పేరుకే కేసీఆర్ సీఎం.. నడిపించేది మొత్తం ఆయనే: డీకే అరుణ

గద్వాల:-ఎవరైనా గొప్ప పనులు చేస్తుంటే వాటిని అంగీకరించకుండా తమ గురించి మాత్రమే గొప్పలు చెప్పుకునే చిల్లర గుణం కేసీఆర్ కుటుంబానికి ఉందని డీకే అరుణ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి క్రెడిట్ అంతా తమకే దక్కాలని చూస్తున్నారని, తెలంగాణకు ఏం…

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE