భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

Spread the love

వరంగల్ జిల్లా :వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు. ఉమ్మడి వరంగల్ పర్యటన నేపథ్యంలో మామునూరు చేరుకుని భద్రకాళి ఆలయాన్ని సందర్శించేందకు వచ్చిన ప్రధాని మోడీకి అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం చుట్టూ ప్రధాని ప్రదక్షిణ చేశారు. తర్వాత ఆలయ ఆవరణలో గోశాలలో నిర్వహించిన గో సేవలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల నుంచి ఆశీర్వచనాలు అందుకున్నారు…

Related Posts

You cannot copy content of this page