డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని కలిసి మైనారిటీ సభ్యలు

Spread the love

సాక్షిత : కత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కో ఆప్షన్ సయ్యద్ సలీం మరియు ఎన్ఎంసి మైనారిటీ సభ్యులు సాయినగర్ లో ముస్లిం మైనారిటీ సోదరులకు వారికీ కేటాయించిన స్థలానికి సహకరించినందుకు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని నిజాంపేట్ డిప్యూటీ మేయర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్, ఈ ఎన్ఎంసి మైనారిటీ ప్రెసిడెంట్ ఖాన్, జెనరల్ సెక్రటరీ ఎమ్ ఏ నబీ షరీఫ్, ఫేస్ -1 మజీద్ ప్రెసిడెంట్ పాషా బాయ్, ఫేస్ -2 మజీద్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మున్నా, మైనారిటీ సభ్యలు సయ్యద్ ఫరూక్, మొహమ్మద్ సలీం, మొహమ్మద్ షాగీర్, మొహమ్మద్ సలీం,సయ్యద్ షకీల్, మొహమ్మద్ అలీ, షకీల్, శంశుద్దీన్, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page