ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుంది..

*సాక్షిత : * టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా జీడిమెట్ల ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నఆర్టీసీ ఉద్యోగులు.. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి…

తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా నియమితులైన దీటి మల్లయ్య గంగపుత్ర

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా నియమితులైన దీటి మల్లయ్య గంగపుత్ర రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను డాక్టర్ BR…

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన, వికారాబాద్ ఎమ్మెల్యే

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , వికారాబాద్ పట్టణంలోని ముత్యాల ధర్మశాల ను ఎండోమెంట్ నుండి తొలగించాలని వినతి పత్రం…

*ముత్యాల ధర్మశాలను ఎండోమెంట్ నుండి తొలగించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , వికారాబాద్ పట్టణంలోని ముత్యాల ధర్మశాల ను ఎండోమెంట్ నుండి తొలగించాలని ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే…

నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..*

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన…

ఛత్రపతి శివాజీ నగర్లో పర్యటించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 ఆల్విన్ కాలనీ డివిజన్ లో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని చత్రపతి శివాజీ నగర్ లో పర్యటించి నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న భూగర్భ డ్రైనేజ్ లైన్ ను…

వరద నష్టంపై ప్రధాన చర్చ

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సుమారు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో కురిసిన భారీ…

ఉత్తరాంధ్ర పై ప్రత్యేక వ్యూహం పన్నుతున్న పవన్

ఇప్పటికే తన వారాహి యాత్ర ( Varahi Yatra )రెండు విడతల ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల వేడి ని పీక్ స్టేజికి తీసుకెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మూడో విడత వారాహి యాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు..…

కొంపల్లి మున్సిపాలిటీ లోని ఉమామహేశ్వర కాలనీ, వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం

సాక్షిత :కొంపల్లి మున్సిపాలిటీ లోని ఉమామహేశ్వర కాలనీ, వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని మరియు అపర్ణ పామ్ గ్రూవ్, దూలపల్లి లలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE