తెగిపోయిన కంచల రోడ్డును పరిశీలించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

మొన్నటి వరదలకు కంచల గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డుకు గండి పడి తెగిపోయిన రోడ్డు .. త్వరితగతిన రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. నందిగామ మండలంలోని కంచల గ్రామానికి…

వాటర్ క్యాన్లు పంపిణీ చేసిన బీర్ల ఐలయ్య

మోటకొండూర్ మండలంలో మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లంల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నాంచారి పేట, కదిరేణి గూడెం,గ్రామల్లో బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల ఐలయ్య వాటర్ క్యాన్లు పంపిణీ…

కేశవ పూర్ గ్రామములో ఊర చెరువును పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

సాక్షిత : వేంకటాపూర్ మండలం లోని కేశవ పూర్ గ్రామములో ఉన్న ఊర చెరువు కట్ట ను పరిశీలించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క కి ఊర చెరువు కట్ట మరమ్మతు పనులు చేపట్టాలని వినతి పత్రం అందించిన గ్రామ ప్రజలు ఈ…

40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ

40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎస్సై షేక్ మహబూబ్ బాషా ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహబూబ్బాషా కేసు విషయంలో బాధితులు వద్ద నుండి 40000 లంచం తీసుకుంటుండగా సోమవారం రాత్రి…

ఆదర్శవంతమైన అభివృద్ద్యే లక్ష్యంగా పనిచేద్దాం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని మండలాలు మరియు గ్రామాల అభివృద్ధికి Rs.8,86,50,000/- (రూపాయలు ఎనిమిది కోట్ల యేనభై ఆరు లక్షల యాభై వేలు)…

భారతదేశంలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్ అయిన ఆజాద్ పూర్ మార్కెట్

భారతదేశంలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్ అయిన ఆజాద్ పూర్ మార్కెట్ కు చేరుకొని అక్కడ విక్రేతలను, వ్యాపారులను ప్రతి ఒక్కరిని కలిసి వారి పని,సమస్యలు, పెరుగుతున్న ధరలు గురించి చర్చించి వారి భవిష్యత్తు ఆకాంక్షలను తెలుసుకోవడం జరిగింది.. –కాంగ్రెస్ అగ్రనేత రాహుల్…

ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహన కృష్ణ

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రవేశించిన నారా లోకేష్ యువగళం పాదయాత్రకు స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహన కృష్ణ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు అందజేసిన చైర్మన్ మన్నే రాజన్న

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు అందజేసిన చైర్మన్ మన్నే రాజన్న..కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 డివిజన్ సూరారం సూరారం విలేజ్ లో ప్రభుత్వ పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులకు బస్సు పాసులు జీడిమెట్ల బస్ డిపో అసిస్టెంట్ మేనేజర్…

ఆల్విన్ కాలనీ ఫేస్ 2 ప్రధాన రహదారిలో ఏర్పడిన గుంతలకు జిహెచ్ఎంసి సిబ్బందితో మరమ్మత్తు పనులు

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డితో కలిసి ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 ప్రధాన రహదారిలో ఏర్పడిన గుంతలకు జిహెచ్ఎంసి సిబ్బందితో మరమ్మత్తు పనులు (ప్యాచ్…

కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో భిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

సాక్షిత : కురుస్తున్నటువంటి భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో భిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు గాజులరామారండివిజన్ దేవేందర్ నగర్ మరియు బతుకమ్మ బండ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE