మర్పల్లి రోడ్డును మంజూరు చేయండి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు మరియు గృహనిర్మాణ శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ని కలిసిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .వికారాబాద్ కు నూతన రైల్వే…

కలుషితమైనటువంటి నీరుని యుద్ధ ప్రాతిపదికన శుద్ధి చేసి ప్రజలకు అందించాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించిన

కురిసిన భారీ వర్షాల ద్వారా కలుషితమైనటువంటి నీరుని యుద్ధ ప్రాతిపదికన శుద్ధి చేసి ప్రజలకు అందించాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పునారెడ్డి కురుస్తున్నటువంటి భారీ వర్షాల ద్వారా నదులలో కొత్త…

బిఆర్ఎస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి తో మర్యాద పూర్వకంగా కలిసిన స్థానిక డివిజన్ జెనరల్ సెక్రెటరీ బట్ట మురళి

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని 12వ డివిజన్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి తో మర్యాద పూర్వకంగా కలిసిన స్థానిక డివిజన్ జెనరల్ సెక్రెటరీ బట్ట మురళి.ఈ సందర్భంగా వారు తిరుమల…

ఎల్బీనగర్ ముంపు ప్రాంతాలలో TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో పర్యటించిన ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ , జక్కిడి ప్రభాకర్ రెడ్డి ….

సాక్షిత : మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటించిన స్థానిక ఎంపీ, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి .. నాగోల్, హస్తినాపురం, డివిజన్లో ముంపు…

నక్క వేణు గోపాల్ యాదవ్ ,మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్వర్యంలో టీపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరిక. కోడెర్ మండలానికి చెందిన NV పౌండేషన్ చైర్మైన్, బావాయి పల్లి గ్రామ మాజీ సర్పంచ్ నక్క వేణు గోపాల్ యాదవ్ , కొడేర్…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: చింతకాని మండలం నేరడ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అనారోగ్య కారణంతో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకున్న గ్రామానికి చెందిన కె గోపాలరావుకి 15000 వేల రూపాయలు చెక్కు మంజూరయ్యాయి లబ్ధిదారుడికి…

ములుగు జిల్లాలో పర్యటించిన:మంత్రి సత్యవతి రాథోడ్

సాక్షిత ములుగు జిల్లా :వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.జిల్లాలోని పస్రా నుంచి ఏటూరు నాగారం వైపు వెళ్లే దారిలో ఉన్న గుండ్ల వాగు…

అన్ని మతాలను గౌరవించే తత్వం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సాక్షిత సికింద్రాబాద్ : అన్ని మతాలు, కులాల ప్రజల సహజీవనానికి తెలంగాణా ప్రాంతం ప్రతీకగా నిలుస్తుందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అంబర్ నగర్ చిల్లా, వారసిగుడా ప్రాంతాల్లో మొహర్రం ను పురస్కరించుకొని షర్బత్ పంపిణీ…

మున్సిపల్ అధికారులకు: మంత్రి కేటీఆర్‌ సూచనలు

సాక్షిత హైదరాబాద్ :పురపాలక శాఖ ఉన్నతాధి కారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తీసుకోవాల్సిన కార్యక్రమాలపై పురపాలక శాఖ అధికారులకు…

మహబూబాబాద్ జిల్లా నుంచి ఒక్క అసెంబ్లీసీటు కూడా బిఆర్ఎస్ ను గెలవనివ్వద్దు..

మూడవసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మన ఒంటిమీద బట్టలు కూడా ఉండవు.. మహబూబాబాద్ లో చాలా దందాలు ఉన్నాయి.. కానీ నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు.. కేసీఆర్ పాలనలో అభివృద్ధి కంటే విద్వంసం ఎక్కువగా ఉంది.. ప్రజలకు ఏ..ఇబ్బంది వచ్చినా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE