సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క మరియు పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసిన వాల్మీకి నాయకులు

సాక్షిత : *అలంపూర్ మాజీ శాసన సభ్యులు ,ఏఐసీసీ కార్యదర్శి డా ” సంపత్ కుమార్ నేతృత్వంలో ఢిల్లీలో నడిగడ్డ వాల్మీకి నాయకులు వాల్మీకుల ఎస్ టి సాధన లో భాగంగా శాసన సభ సమావేశం వాల్మీకుల గురించి మరియు వారి…

నూతన అంబులెన్స్ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

హైదరాబాదులో సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ హరీష్ రావు 464 అంబులెన్స్ లోను ప్రారంభించడం జరిగినది . గద్వాల జిల్లా కేంద్రంలోని నందు మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా గద్వాలకు నియామకమైన 108,102 అంబులెన్స్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి…

గ్రామాల అభివృద్దే బీ.ఆర్.ఎస్ ప్రభుత్వ లక్ష్యం

గ్రామాల అభివృద్దే బీ.ఆర్.ఎస్ ప్రభుత్వ లక్ష్యం తొలిపొద్దు పర్యటనలో మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ గ్రామాల అభివృద్దే బీ.ఆర్.ఎస్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్ మరియు మానకొండూర్ శాసన సభ్యులుడా.రసమయి బాలకిషన్ వివరించారు ఇల్లంతకుంట మండలం కందికట్కూర్…

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్,స్థానిక బీజేపీ నాయకుల తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ కోలన్ గోపాల్ రెడ్డి

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్,స్థానిక బీజేపీ నాయకుల తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి కార్యాలయంలో NMC ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ ,కార్పొరేటర్…

అర్హులకు సంక్షేమ పధకాలు.. దళారీ వ్యవ్యస్థ నివారణకు చర్యలు

ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సాక్షితసికింద్రాబాద్ : నిరుపేదలకు సైతం అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని, ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకుంటున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్…

మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో కారిడార్ విస్తరణ

మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో కారిడార్ విస్తరణ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న శుభసందర్భంగా బాణా సంచా కాల్చి, స్వీట్లు పంచి ,ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యమంత్రి కేసీఆర్…

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ది గొప్ప మనస్సు..కార్మికుల పక్షపాతి ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద కానుక..

సాక్షిత : ఎవరు ఊహించని విధంగా ఉద్యోగుల చిరకాల వాంఛ తీర్చిన కేసీఆర్‌కు ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు.. 43వేల 373 మంది కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్‌ కి రుణపడి ఉంటాం..బాణా సంచా కాల్చి, సీట్లు పంచి…

నిత్యవసర సరుకులను ములుగు ప్రాంత ప్రజలకు పంపిణీ చేయడానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క క్యాంపు కార్యాలయానికి పంపించడం

సాక్షిత : టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు అండగా నిలబడేందుకు *టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * తమ వంతు సహయంగా నిత్యవసర సరుకులను…

కాపు సంక్షేమ భవనానికి 5 ఎకరాల స్థలం కేటాయించిన ఎమ్మెల్యే

కాపు సంక్షేమ భవనానికి 5 ఎకరాల స్థలం కేటాయించినందుకు గాను ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపిన కాపు సంక్షేమ సంఘం నాయకులు.. సాక్షిత : తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కాపు సంక్షేమ భవనానికి 5…

సమస్యల పరష్కారానికై నిత్యం ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందచేశారు, సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE