జీవనోపాధికోసం ఆర్ధిక సహాయం అందించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్

బొల్లారం మున్సిపాలిటీకి చెందిన దివ్యాంగుడైన రహిమతుల్లా జీవనోపాధికోసం ఇటీవల బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ నివాసానికి వచ్చి ఆర్థిక సహాయం అడగగా స్పందించి, చెప్పిన మాట ప్రకారం బొల్లారం మున్సిపాలిటీకి వెళ్లిన సందర్భంలో ఆయన జీవనోపాధికి ఉపయోగపడేలా 50వేల…

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బెంబడి బుచ్చిరెడ్డి తన పుట్టినరోజు సందర్బంగా ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి…

రూ౹౹ 6 కోట్లతో పాతకుంటా పార్కు అభివృద్ధి పనులను ప్రారంభించిన వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు

సాక్షిత : తాండూరు పట్టణంలోని 12వ వార్డు పాతకుంటా పార్కులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చొరవతో మంజూరైన 6 కోట్ల రూపాయల TUFIDC ప్రత్యేక నిధులతో చెప్పటబోయే అభివృద్ధి పనులను తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీమతి. పట్లోళ్ల దీప నర్సింలు…

వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 2,19,000/-

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 2,19,000/- రెండు లక్షల పంతొమిది వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF- చెక్కులను బాధిత…

హర్ ఘర్ తిరంగా వైయస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ జండాల పంపిణీ-ఎంపీపీ వైయస్సార్

హర్ ఘర్ తిరంగా వైయస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ జండాల పంపిణీ-ఎంపీపీ వైయస్సార్ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ఔషపూర్ గ్రామంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను వైయస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థానిక…

ట్రాక్టర్ యూనియన్ సభ్యులునిత్యం వారు ఎదుర్కొంటున్న సమస్యలు

కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట 126 డివిజన్ట్రాక్టర్ యూనియన్ సభ్యులు స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ ని కలుసుకొని నిత్యం వారు ఎదుర్కొంటున్న సమస్యలు ను వారి దృష్టికి తీసుకువచ్చారు ఇందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ ట్రాక్టర్ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారని…

టీటీడీ భక్తులకు అలర్ట్ ఒక చిరుత కాదు…నడక మార్గంలో మరో 3 చిరుతలు: టీటీడీ ఈవో

తిరుమల నడకదారిలో చిన్నారిని చంపిన చిరుతను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, నడకదారి సమీపంలో మరో 3 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అవి తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించామని, భక్తుల భద్రత దృష్ట్యా వాటిని పట్టుకునేందుకు…

అభివృద్దిని చూడలేని కబోదులు….మంత్రి తలసాని

అభివృద్దిని చూడలేని కబోదులు….మంత్రి తలసాని రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందు కనిపిస్తున్నా BJP, కాంగ్రెస్ నేతలు కండ్లు ఉండి కూడా చూడలేని కబోదులుగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఆదివారం జరిగిన సనత్ నగర్…

బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్సికింద్రాబాద్, ఆగష్టు 13 : బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం పెరుగుతోందని, సికింద్రాబాద్ లో తాము అన్ని వర్గాల ప్రజలతో సాన్నిహితం…

ఆగస్టు 15న ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ఆగస్టు 15న ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం)లో ఆగస్టు 15వ తేదీన…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE