బీ ఫారం తీసుకున్న ప్రతి అభ్యర్థి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలి: చంద్రబాబు

టీడీపీ అభ్యర్థులకు నేడు బీ ఫారాలు ఇచ్చిన చంద్రబాబు అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించిన టీడీపీ అధినేత రాష్ట్రానికి ఏం చేసాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు ఆడుతున్నాడని విమర్శలు పెన్షన్ కుట్రలు, గులకరాయి డ్రామాలను ప్రజలు ఛీ కొట్టారని వెల్లడి

టీడీపి పార్టీ అభ్యర్థులకు ఈ నెల 21న బీ ఫారం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21వ తేదీన తమ పార్టీ అభ్యర్థులకు బీ – ఫారం అందజేయనున్నారు. టీడీపీ పార్టీ తరుపున 144 అసెంబ్లీ స్థానాలకు గాను, అలాగే 17 పార్లమెంట్ స్థానాలకు గానూ…

సికింద్రాబాద్ ఎం పీ అభ్యర్ధిగా బీ ఆర్ ఎస్ నాయకత్వం

సికింద్రాబాద్ ఎం పీ అభ్యర్ధిగా బీ ఆర్ ఎస్ నాయకత్వం ప్రకటించిన తరువాత సికింద్రాబాద్ శాసనసభ్యులు, పార్లమెంట్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ తొలిసారిగా తెలంగాణా భవన్ కు చురుకొని, బీ ఆర్ ఎస్ నగరధ్యక్షుడు, జుబ్లీ హిల్స్ శాసనసభ్యుడు మాగంటి…
Whatsapp Image 2023 11 22 At 2.04.09 Pm

బీ ఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసు మాట్లాడడం జరిగింది

వికారాబాద్ జిల్లా బ్లాక్ గ్రౌండ్ లో బీ ఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసు మాట్లాడడం జరిగింది

వికారాబాద్ జిల్లా బీ జె ఆర్ చౌరస్తా నుండి కేటీఆర్ రోడ్ షో నిర్వహించడం జరిగింది

వికారాబాద్ జిల్లా బీ జె ఆర్ చౌరస్తా నుండి కేటీఆర్ రోడ్ షో నిర్వహించడం జరిగింది
Whatsapp Image 2023 11 06 At 5.54.07 Pm

మా విజయం తధ్యం, బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఖాయం : డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు ధీమా

ప్రజా సంక్షేమo, రికార్డు స్థాయిలో అభివృదే మాకు రక్షతార్నాక : గడచిన 50 సంవత్సరాల కాలంలో చేపట్టలేని అభివృది పనులను కేవలం 9 సంవత్సరాల్లో ప్రారంభించి సికింద్రాబాద్ నియోజకవర్గ అభివృది లో కొత్త దశ, దిశ చేపమని సికింద్రాబాద్ నియోజకవర్గ తెరాస…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన శ్రీరాం నగర్ బీ నూతన కార్యవర్గ సభ్యులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్(125) పరిధిలోని శ్రీరాంనగర్ బి నూతన కార్యవర్గం శ్రీ నవశక్తి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.…

బీ సీ ల సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులను మెరుగు పరచడం ద్వారానే వారి స్వలంభాన సాధపడుతుందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు

బీ సీ ల సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులను మెరుగు పరచడం ద్వారానే వారి స్వలంభాన సాధపడుతుందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీ సీ బంధు స్కీం ను డిప్యూటీ స్పీకర్ పద్మారావు…

బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్సికింద్రాబాద్, ఆగష్టు 13 : బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం పెరుగుతోందని, సికింద్రాబాద్ లో తాము అన్ని వర్గాల ప్రజలతో సాన్నిహితం…

కే పీ హెచ్ బీ డివిజన్ లో నిర్మించనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి

కూకట్ పల్లి నియోజకవర్గం కే పీ హెచ్ బీ డివిజన్ లో నిర్మించనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు తో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్…

You cannot copy content of this page