కే పీ హెచ్ బీ డివిజన్ లో నిర్మించనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి

Spread the love

కూకట్ పల్లి నియోజకవర్గం కే పీ హెచ్ బీ డివిజన్ లో నిర్మించనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు తో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్సీ నవీన్ రావు , కూకట్పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు . ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page