రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బెంబడి బుచ్చిరెడ్డి తన పుట్టినరోజు సందర్బంగా ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ , ఎమ్మెల్యే వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడి చంద్ర శేఖర్, జగదీష్, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page