ఆగస్టు 15న ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

ఆగస్టు 15న ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం)లో ఆగస్టు 15వ తేదీన జరిగే వేడుకలకు ప్రభుత్వ విప్,మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు అధికారిక హోదాలో ముఖ్య అతిధిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ఈ సందర్బంగా పోలీసు గౌరవ వందనం స్వీకరణ, జిల్లా ప్రగతిపై ప్రసంగం చేయనున్నారు. సంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ప్రశంసా పత్రాలను అందజేయనున్నారు

Related Posts

You cannot copy content of this page