అన్యాయం ఓడింది – న్యాయం గెలిచింది

క్షేత్రస్థాయిలో ప్రజలకు ముఖం చూపించలేక పట్టణాల వెంట పరుగులు తీస్తున్న మాజీ మంత్రి ప్రజాక్షేత్రంలో డీకే అరుణకు శిక్ష తప్పదు సుప్రీం కోర్టులో స్టే రావడం పట్ల బిఆర్ఎస్ శ్రేణుల హర్షం గద్వాల పట్టణంలో బాణాసంచా కాల్చి సంబురాలు గద్వాల జిల్లా…

బందోబస్తు ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షిస్తున్న బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం బెస్తవారిపేటలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షిస్తున్న బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు

బాచుపల్లి లోని ఐశ్వర్య ఉడిపి రెస్టారెంట్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సియాపిల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి లోని ఐశ్వర్య ఉడిపి రెస్టారెంట్ ని ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్యఅథితిదిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధన్రాజ్…

గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట

నాలుగు వారాల వరకు మాత్రమే స్టే గద్వాల: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు గత నెల 24న వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.…

ఆటంకం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపిఎస్

ప్రకాశం జిల్లా తేది:10.09.2023 రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రజల సాధారణ జనజీవనం మరియు రాకపోకలకు ఆటంకం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి…

బౌద్దనగర్ డివిజన్ పరిధిలో రూ.4 కోట్ల పనులకు శ్రీకారం

బౌద్దనగర్ డివిజన్ పరిధిలో రూ.4 కోట్ల పనులకు శ్రీకారంఅభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్సికింద్రాబాద్, : డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నియోజకవర్గం లోని బౌద్దనగర్ డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు.…

ప్రతీ ఇంటికీ వివిధ సంక్షేమ పధకాలను చేర్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికే

ప్రతీ ఇంటికీ వివిధ సంక్షేమ పధకాలను చేర్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికే దక్కిందని, వెనుక బడిన కులాలకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలకు ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన బీ సీ కులాల…

రాష్ట్రంలోని పేద కుటుంబాలకు అండగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కె పి వివేకానంద్

రూ. 7,00,812 లక్షల విలువ చేసే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డి పోచంపల్లి కి చెందిన 7 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ…

సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు

కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మరియు కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి మరియు ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మరియు దుబ్బాక శాసనసభ్యులు యం రఘునందన్ రావు. మరియు రాష్ట్ర నాయకులు అశ్వద్ధామ రెడ్డి .…

ఆత్మవిశ్వాసం ఉన్న చెల్లికి దేవుడిచ్చిన అన్నయ్య తోడు

హైద‌రాబాద్:తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఐటీ ఉద్యోగిని రుద్ర రచన రాఖీ కట్టారు. మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటన నుంచి తిరిగి రావడంతో రుద్ర రచన ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు రాఖీ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE