బాచుపల్లి లోని ఐశ్వర్య ఉడిపి రెస్టారెంట్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సియాపిల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి లోని ఐశ్వర్య ఉడిపి రెస్టారెంట్ ని ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్యఅథితిదిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధన్రాజ్ యాదవ్, ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగారాయ ప్రసాద్, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, కోలన్ సునీల్ రెడ్డి, రవికాంత్, దశరథ్, ప్రవీణ్ గౌడ్, కార్పొరేటర్లు ఆగం రాజు, చిట్ల దివాకర్, కోలన్ వీరేందర్ రెడ్డి, బాలాజీ నాయక్, సురేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మరియు డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page