కొత్తపల్లి శ్రీ మాణికేశ్వరి మాత 19వ వార్షికోత్సవ గోడ పత్రికను విడుదల చేసిన ఆలయ కమిటీ

శంకర్‌పల్లి మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ శివారులో గల శ్రీ మాణికేశ్వరి మాత పాదుక ప్రతిష్ట 19వ వార్షికోత్సవం ఈనెల 16వ తేదీన జరగనుంది. ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు రథసప్తమి సందర్భంగా గోడ పత్రికను విడుదల చేశారు. ఆలయ కమిటీ…

వైరాలో కారులో ఉచితంగా లిఫ్ట్ పేరుతో వృద్ధ దంపతులు దారిదోపిడి బంగారం చోరీ

నిందితుల కోసం గాలింపు చేపట్టిన ఎసిపి రహమాన్ సిఐ సాగర్ ఎస్సై మేడాప్రసాద్ కొండలరావు పోలీస్ సిబ్బంది చింతకాని మండలం జగన్నాధపురం గ్రామం వద్ద వాహనాల తనిఖీల్లో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు మూడు రోజుల…

మాజీ ఎమ్మెల్యేపై లుక్ ఔట్ నోటీసులు జారీ

బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద బారికేడ్‌ను ఢీకొన్న కేసులో కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించినట్లు గుర్తించిన పోలీసులు, కుమారుడుతో కలిసి దుబాయ్ పారిపోయినట్లు తెలిపారు.

గుడివాడలో నాలుగో విడత ఆసరా కార్యక్రమం

5కోట్ల,62లక్షల ఆసరా చెక్కును ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని -ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసిన నిబద్ధతగల నేత సీఎం జగన్…. ఎన్నికల తర్వాత హామీలను మర్చిపోయే మోసకారి చంద్రబాబు -12వందల కోట్లతో వైఎస్ఆర్,సీఎం జగన్ 20వేల మంది గుడివాడ ప్రజల…

మధురవాడ బొరవాని పాలెం జాతీయ రహాదారి పై ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న గ్యాస్ లారీ

ఘటన స్థలంలోనే ఇద్దరు మృతి మణి, నిరంజన్ ఇద్దరు పెదవాల్తేరు చెందిన వారుగా గుర్తింపు.

శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ లోబిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినబిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని శంకర్‌పల్లి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు…

బహదూర్ పల్లిలోని 10వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని బహదూర్ పల్లిలోని 10వార్డులో రూ.40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సి.సి రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ బొంగునురి నవనీత శ్రీనివాస్ రెడ్డి…

బీసీల అభివృద్ధి, సంక్షేమం టిడిపి తోనే సాధ్యం; ఉమామహేశ్వర నాయుడు

బీసీల అభివృద్ధి ,సంక్షేమం టిడిపి తోనే సాధ్యమని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు అన్నారు. 06-02-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో కళ్యాణదుర్గం రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధిలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు…

మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ తో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో…

మాజీ ఎమ్మెల్యే కీ.శే. బిరుదు రాజమల్లు అంతిమ యాత్రలో

మాజీ ఎమ్మెల్యే కీ.శే. బిరుదు రాజమల్లు అంతిమ యాత్రలో పాల్గొన్న పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు . అనారోగ్యంతో స్వర్గస్తులైన మాజీ ఎమ్మెల్యే కీ.శే. బిరుదు రాజమల్లు అంతిమ యాత్ర పాల్గొని వారి పాడే మోసి నివాళులు అర్పించి,…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE