స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో సుమారు 24.00 లక్షల సీసీ రోడ్

Spread the love


About 24.00 lakh cc road under local corporator Burugadda Pushpanagesh

సాక్షిత : రామచంద్రపురం డివిషన్లో ఉన్న సాయి నగర్ కాలనీ బస్సు డిపో రోడ్ ఉస్కెబావి బ్రిడ్జి కు వెళ్లే దారిలో రోడ్ చాల గుంతలుగా మారాయి అని స్థానికుల,వాహనదారుల వినతమేరకు స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో సుమారు 24.00 లక్షల సీసీ రోడ్ పనులను ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించడం జరిగింది.

వారితో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య,కాలనీ అధ్యక్షులు అశ్విన్ గౌడ్,లక్ష్మణ్ యాదవ్,పెంట రెడ్డి,రాజనర్సింహ,మురళీధర్,సత్తయ్య గౌడ్,శ్రీనివాస్,బలరాం,వరప్రసాద్,చంద్రశేఖర్,రవికిరణ్ గౌడ్,నారాయణ,పండరి,యది రెడ్డి,జగన్ గౌడ్,సత్యనారాయణ తదితరులు.

Related Posts

You cannot copy content of this page