రమ్మీలాంటి పలు బెట్టింగ్‌ గేమ్స్‌లకు బానిసై సుమారు రూ.15 కోట్ల

కీసర : అతను మిషన్‌ భగీరథ ఏఈ రాహుల్‌.. ఆన్‌లైన్‌ గేమ్స్‌, రమ్మీలాంటి పలు బెట్టింగ్‌ గేమ్స్‌లకు బానిసై సుమారు రూ.15 కోట్ల వరకు అప్పులు చేశాడు. డబ్బుల చెల్లింపులకు తగిన పనులు ఇప్పిస్తానని నమ్మించి కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో…

సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు

గుంటూరు నగరంలోనీ 20,21 మరియు 22 డివిజన్ లలోని సంపత్ నగర్,పీకల వాగు కట్ట,పార్వతీపురం,రామచంద్రపురం,నల్లచెరువు,శ్రీనివాసరావు తోట,కృష్ణబాబు కాలనీ, వేణుగోపాల పురం మరియు తదితర ప్రాంతాల్లో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్…

సుమారు 700 గ్రాముల గంజాయి స్వాధీనం ఒకరి అరెస్టు రిమాండ్ కు తరలింపు మదనపల్లి టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి యువరాజు

అలాగే మదనపల్లి టూ టౌన్ లిమిట్స్ లోని ప్రజలకు విన్నవించుకోవడమేమనగా మీకు ఎక్కడైనా గంజాయి లిక్కర్ సారాయి పేకాట బెట్టింగు మొదలగు జూదాలు ఎక్కడైనా ఉంటే ఈ నెంబర్లకు అనగా CI మదనపల్లి టూ టౌన్ 9491074519, SI మదనపల్లి టూ…

జీడిమెట్ల డివిజన్ నుండి యువ నాయకులు సిద్దార్ధ,అఖిల్ మరియు వారి మిత్ర బృందం సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది

టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి . అధ్వర్యంలో ఈరోజు జీడిమెట్ల డివిజన్ నుండి యువ నాయకులు సిద్దార్ధ,అఖిల్ మరియు వారి మిత్ర బృందం…

శ్రీకాళహస్తిలో సుమారు 90 లక్షల రూపాయలతో అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవం

శ్రీకాళహస్తి పట్నంలో అర్బన్ హెల్త్ సెంటర్లు ఇదివరకు భాస్కరపేట మరియు గజేంద్రనగర్ లకే పరిమితం అయింది , బ్రిడ్జ్ యువతల ఉన్న 8 వార్డులకు మరియు చుట్టూ ఉన్న 15 గ్రామాలకు అత్యధిక సౌకర్యాలతో అర్బన్ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు…

కొమ్మలపూడి గ్రామంలో సుమారు 6 కోట్ల 10 లక్షల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి

సాక్షిత : సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, చెరుకుమూడి సచివాలయ పరిధిలో 2వ రోజు కొమ్మలపూడి గ్రామంలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి…

రమణారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 150 మందికి పైగా ఆపరేషన్ కోసం తరలింపు

ప్రకాశం జిల్లా గిద్దలూరు లో ఆదివారం మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైసీపీ నాయకులు కామూరి రమణారెడ్డి మరియు శంకర గుంటూరు కంటి ఆసుపత్రి వారిచే నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించారు.అనంతరం కంటి…

సుమారు 300 మందికి భోజనం ఏర్పాటు చేసిన MLA మెచ్చా

మంచితనానికి మారుపేరు మన MLA మెచ్చా నాగేశ్వరరావు సుమారు 300 మందికి భోజనం ఏర్పాటు చేసిన MLA మెచ్చా అశ్వారావుపేట(మండలం), వినాయకపురం (గ్రామంలో), శ్రీశ్రీశ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి దేవస్థానం నందు నేటి నుండి జాతర ప్రారంభం అయ్యింది. జాతరలో దుకాణాలు…

స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో సుమారు 24.00 లక్షల సీసీ రోడ్

About 24.00 lakh cc road under local corporator Burugadda Pushpanagesh సాక్షిత : రామచంద్రపురం డివిషన్లో ఉన్న సాయి నగర్ కాలనీ బస్సు డిపో రోడ్ ఉస్కెబావి బ్రిడ్జి కు వెళ్లే దారిలో రోడ్ చాల గుంతలుగా మారాయి…

సుమారు 2.00 కోట్ల శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే,

MLA, who attended the foundation stone laying program of about 2.00 crores. సాక్షిత : సుమారు 2.00 కోట్ల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే,కార్పొరేటర్.తెలంగాణ ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ పథకాల ముఖ్యమయినది మన ఊరు మన…

You cannot copy content of this page