సుమారు 300 మందికి భోజనం ఏర్పాటు చేసిన MLA మెచ్చా

Spread the love

మంచితనానికి మారుపేరు మన MLA మెచ్చా నాగేశ్వరరావు

సుమారు 300 మందికి భోజనం ఏర్పాటు చేసిన MLA మెచ్చా

అశ్వారావుపేట(మండలం), వినాయకపురం (గ్రామంలో), శ్రీశ్రీశ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి దేవస్థానం నందు నేటి నుండి జాతర ప్రారంభం అయ్యింది. జాతరలో దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారు గత రాత్రి మరియు ఈరోజు ఉదయం పడిన భారీ వర్షానికి వంట సామాగ్రి మొత్తం తాడీచిపోయి వండుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయం స్థానిక BRS పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు అక్కడున్న సుమారు 300 మందికి మధ్యాహ్నం భోజనం సదుపాయం ఏర్పాటు చేసి వారి ఆకలిని తీర్చారు…. ఈ సందర్భంగా వారందరికీ భోజనం వడ్డించిన MLA మెచ్చా నాగేశ్వరరావు మేనల్లుడు తాటి ప్రదీప్ చంద్ర, బిర్రం వెంకటేశ్వరరావు,రాజేష్,సంభాసివ రావు,అశ్విన్,ప్రసాద్,ఉప్పల నాగు,రామినేని సురేష్,రవి,గడ్డం చిట్టి బాబు, తదితరులు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page