86 ఎయిరిండియా విమానాలు రద్దు.. విమానాలు రద్దు కావడంతో ప్రయాణికుల అస్వస్థలు.
దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందించేందుకు వీలుగా సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు
వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి 300 మందితో బైక్ ర్యాలీ మౌలిక సదుపాయాలు కరువు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా టిడిపి అధికారంలోకి రావడం ఖాయం 97వ రోజు “ప్రతి అడుగు ప్రజల కోసం” పాదయాత్ర
మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్టవర్స్ ను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు అల్లూరి జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44 సెల్…
గద్వాల శాసన సభ్యులు బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి.. వినతిపత్రం ఇచ్చిన 3 రోజుల లోపే స్పందించి ప్రిన్సిపాల్ ని నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర్ రాజా నర్సింహా…
కుతాబుల్లాపూర్ మండలంలోని గాజులరామరం లో సర్వే నెంబర్ 342,326,307 లో 300 అక్రమ ఇండ్లను కూల్చివేసి చేతులు దులుపుకోకుండా,నాడు మునిసిపల్ సెక్రెటరీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం 3000 అక్రమ నిర్మాణాలను కూల్చివేయ్యాలని ప్రజావాణిలో పిర్యాదు చేసారు. అదే విదంగా 2022 అక్టోబర్…
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బిసి బందు పథకం ద్వారా 300 మంది లబ్ధిదారులకు మంజూరైన 3 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. హాజరైన…
మార్కాపురం అసిస్టంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ అయిన A. శ్రీనివాసులు నాయుడు గారి ఆధ్వర్యములో, SD.H.రహిమాన్, సెబ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సి. రమేష్ బాబు, సెబ్ కానిస్టేబుల్, యర్రగొండపాలెం, వై.వి.చంద్రశేఖర్, DTF కానిస్టేబుల్ మరియు M. బాల రంగయ్య, DTF కానిస్టేబుల్,…
మంచితనానికి మారుపేరు మన MLA మెచ్చా నాగేశ్వరరావు సుమారు 300 మందికి భోజనం ఏర్పాటు చేసిన MLA మెచ్చా అశ్వారావుపేట(మండలం), వినాయకపురం (గ్రామంలో), శ్రీశ్రీశ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి దేవస్థానం నందు నేటి నుండి జాతర ప్రారంభం అయ్యింది. జాతరలో దుకాణాలు…