తాగిన మత్తులో అర్ధరాత్రి ఆరు రోడ్డు ప్రమాదాలు… ఒకరు దుర్మరణం 11 మందికి గాయాలు..

అర్ధరాత్రి మద్యం మత్తులో ఐటీ కారిడార్ లో బీభత్సం సృష్టించాడు పాతర్ల క్రాంతి కుమార్ అనే యువకుడు.. రాత్రి 12:30 నుంచి 1:30 గంటల మధ్యన ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు.. ఇందులో ఒక యువకుడు మరణించగా మరో 11…

గొల్లపూడి లో 3650 మందికి ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి గొప్ప మనసు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి …..సర్నాల తిరుపతిరావు

గొల్లపూడి,విజయవాడ రూరల్ మండలంమైలవరం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామంలో హారతులు పెట్టి మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సర్నాల తిరుపతిరావు ని పూలతో ఆహ్వానించారు..ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ….. గొల్లపూడి…

పాలపర్తి కొల్డ్ స్టోరీ దగ్గరలో ఆటో ట్రాక్టర్ ఢీకొని 10 మందికి తీవ్ర గాయాలు..

3 అంబులెన్స్ లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు… ఉదయం శెనగ పీకటానికి వెళ్తున్న వ్యవసాయ కూలీలు .. వీరందరూ కాకుమాను మండలం అప్పాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తింపు.. ప్రధమ చికిత్స కోసమై 108 లో హాస్పటల్ కి…

*116 మందికి 1.16 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్ పేట ఎమ్మార్వో ఆఫీసులో కార్పొరేటర్లు అంబర్ పేట ఇ.విజయ్ కుమార్ గౌడ్ , బాగ్ అంబర్పేట్ శ్రీమతి పద్మ వెంకట్ రెడ్డి , నల్లకుంట శ్రీమతి అమృత తో కలసి పెద్ద ఎత్తున, 116 మంది…
Whatsapp Image 2024 01 25 At 6.58.55 Pm

1132 మందికి పోలీసు పతకాలు.. తెలంగాణకు 20, ఏపీకి 9

దిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ (MHA).. పోలీసు, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ అధికారులకు వివిధ పోలీసు పతకాల (Police Medals)ను ప్రకటించింది.. దేశవ్యాప్తంగా 1132 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలు అందజేయనుంది. ఈ మేరకు…

ఎక్కువ మందికి ఎక్కువ మొత్తంలో పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.

రూ.3 వేలకు పెంపుతో లబ్ధిదారుల్లో ఆనందం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. మైలవరం మండలంలో పెంచిన పింఛన్ పంపిణీ ప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, జనవరి 3: సామాజిక భద్రతా పింఛను సొమ్ము పెంపుతో అవ్వాతాతలు, వితంతువుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈనెల…

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బాచుపల్లి మండలం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు, జిల్లా పార్టీ సూచనల అనుసారంమేరకు మహాజన్ సంపత్ క్ అభియాన్ లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరముల…

28 పోలీస్‌ శిక్షణా కేంద్రాల్లో 14,881 మందికి శిక్షణ: డీజీపీ

హైదరాబాద్‌ పోలీస్‌ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయిలో ఆయా విభాగాల్లో కొత్తగా నియామకం కానున్న 14,881 మందికి రాష్ట్రవ్యాప్తంగా 28 శిక్షణాకేంద్రాల్లో శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు. శిక్షణాకేంద్రాల్లో ఏర్పాట్లపై శిక్షణావిభాగం ఐజీ తరుణ్‌ జోషితో కలిసి…

ట్రాక్టర్‌ బోల్తా: ఆరుగురి మృతి.. 20 మందికి గాయాలు

గుంటూరుజిల్లా:వట్టిచెరుకూరులో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా,20 మందికి గాయాలయ్యాయి. ముగ్గురు ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరో ముగ్గురు చనిపోయారు. ట్రాక్టర్‌లో సుమారు 40…

ఆశ్రయ్-ఆకృతి స్వచ్చంధ సంస్థ సహకారంతో 25 మందికి ఉచితంగా వినికిడి పరికరాలు అందజేసిన ఎమ్మెల్యే…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ ఆశ్రయ్-ఆకృతి హియరింగ్ క్లినిక్ వద్ద ఆశ్రయ్-ఆకృతి స్వచ్చంధ సంస్థ సహకారంతో ఉచితంగా ఏర్పాటు చేసిన వినికిడి పరికరాలను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీష్ ,…

You cannot copy content of this page