విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించండి…

మాచర్ల ఉన్నత పాఠశాల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన… గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని మాచర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ఆకస్మిక తనిఖీ…

పరిగి నియోజకవర్గం లో మధ్యాహ్నం భోజనం కార్మికులకు కనీసం వేతనం చెల్లించాలి

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లో మధ్యాహ్నం భోజనం కార్మికులకు కనీసం వేతనం చెల్లించాలి

మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాల చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలి

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ సాక్షిత అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలొమధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాల చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలని, కొత్త మెనూకు బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్ బిల్లులు తక్షణం విడుదల చేయాలని సిఐటియు…

మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు క్రోసూరు మండలం ఊటుకూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం స్వయంగా తిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్నం…

ముగ్దుంనగర్ లో మధ్యాహ్న భోజనం పథకం కింద పాఠశాల లోని విద్యార్థుల కొరకు వంట చేస్తున్నా సమయంలో గ్యాస్ సిలిండర్ పైప్ లీకై మంటలు

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామంలోని, అద్దంకి నాంచారమ్మ గుడి వద్ద, డిపెప్ 2 ఉర్దూ, మండల ప్రాథమిక పాఠశాల ముగ్దుంనగర్ లో మధ్యాహ్న భోజనం పథకం కింద పాఠశాల లోని విద్యార్థుల కొరకు వంట చేస్తున్నా సమయంలో గ్యాస్…

జగనన్న గోరుముద్ద ద్వారా రుచికరమైన భోజనం

ప్రకాశం జిల్లా పెద్దారవీడు జగనన్న గోరుముద్ద ద్వారా రుచికరమైన భోజనం పెద్దారవీడు:జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతిరోజు విద్యార్థులకు రుచికరమైన మోనూతో బలవర్థకమైన పౌష్టికాహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మండల సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, సుంకేసుల సర్పంచి గుడ్డెపోగు రమేష్ అన్నారు. మండలంలోని…

సుమారు 300 మందికి భోజనం ఏర్పాటు చేసిన MLA మెచ్చా

మంచితనానికి మారుపేరు మన MLA మెచ్చా నాగేశ్వరరావు సుమారు 300 మందికి భోజనం ఏర్పాటు చేసిన MLA మెచ్చా అశ్వారావుపేట(మండలం), వినాయకపురం (గ్రామంలో), శ్రీశ్రీశ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి దేవస్థానం నందు నేటి నుండి జాతర ప్రారంభం అయ్యింది. జాతరలో దుకాణాలు…

ముకురాల ప్రభుత్వ పాఠశాల , పురుగుల ఉన్న నీళ్ళు, మూత్రశాల పక్కన భోజనం, పెచ్చులూడి పడుతున్న గోడలు

ముకురాల ప్రభుత్వ పాఠశాల , పురుగుల ఉన్న నీళ్ళు, మూత్రశాల పక్కన భోజనం, పెచ్చులూడి పడుతున్న గోడలుసాక్షిత ప్రతినిధి. స్వీపర్లకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదు మండలం మొత్తం ఈ విధంగానే ఉంది నేను ఏమి చేయలేను అన్న ఎంఈఓ…

శ్రీనివాస్ నగర్లో రూ.5/- భోజన పథకాన్ని అమలుచేయ్యండి

Implement Rs.5/- meal scheme in Srinivas Nagar శ్రీనివాస్ నగర్లో రూ.5/- భోజన పథకాన్ని అమలుచేయ్యండి.సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేష్. గాజులరామరం సర్కిల్ గాజులరామరం డివిజన్ శ్రీనివాస్ నగర్ చివరి బస్టాప్ వద్ద ప్రతిరోజు వందలాది భవన నిర్మాణ…

ముపై మూడు రూపాయలకే మూడు పూటల భోజనం వస్తుందా.

Does Muai get three meals for three rupees? ముపై మూడు రూపాయలకే మూడు పూటల భోజనం వస్తుందా.. ?*బంగారు తెలంగాణాలో హాస్టల్ విద్యార్థుల బతుకులు ఆగమ్యగోచరం ప్రభుత్వ ఎస్సి హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, పౌష్టికాహార లోపం బీజేపీ రాష్ట్ర…

You cannot copy content of this page