నంద్యాల పౌరసరఫరాల శాఖ లో భారీ కుంభకోణం

Spread the love

నంద్యాల జిల్లా….

నంద్యాల పౌరసరఫరాల శాఖ లో భారీ కుంభకోణం…..

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన…..

64 లక్షల 50 వేల రూపాయల అవినీతి జరిగినట్లు నిర్ధారించిన అధికారులు…..

2018 సంవత్సరంలో సివిల్ సప్లై గోడౌన్లోని బియ్యం, గోధుమలు, పామాయిల్, చెక్కర తదితర వస్తువులను బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకున్న అప్పటి డిప్యూటీ తహసిల్దార్ రామాంజనేయులు….

మాజీ డిప్యూటీ తాసిల్దార్ రామాంజనేయులు పై నంద్యాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు….

ప్రస్తుతం పదవి విరమణ చేసి కర్నూలులో నివాసం ఉంటున్న రామాంజనేయులు….

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page