అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం

అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్‌ ఫైల్‌ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్‌డీపీవో రవీంద్రనాథ్‌రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు…

నంద్యాల: సమాజ సేవా సమితి జిల్లా అధ్యక్షుడిగా గురు ప్రసాద్……

సమాజ సేవాసమితి నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా సామన్న గురు ప్రసాద్ ను నియమించినట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య తెలిపారు నంద్యాలలో జరిగిన సమాజ సేవా సమితి జిల్లాస్థాయి సమావేశంలో గురు ప్రసాద్ కు నియామక పత్రాన్ని…

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నంద్యాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది. మృతులు హైదరాబాద్ కు చెందిన వారిగా పోలీసులు…

అలీకి నంద్యాల టికెట్ వచ్చే ఛాన్స్

నంద్యాల, విజయనగరం, అమలాపురం, అనకాపల్లి MP నియోజకవర్గాలకు అభ్యర్థులను YCP ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నంద్యాల టికెట్ను హాస్యనటుడు అలీ లేదా ఇక్బాల్కు ఇచ్చే సూచనలు ఉన్నట్లు టాక్. అలాగే అనకాపల్లికి మంత్రి గుడివాడ అమర్నాథ్, అమలాపురానికి ఎమ్మెల్యే ఎలీజా, విజయనగరానికి…

19న సీఎం నంద్యాల కర్నూలు జిల్లాల పర్యటన

ఈ నెల 19న సీఎం నంద్యాల, కర్నూలు జిల్లాల పర్యటన కృష్ణగిరి మండలం లక్కసాగరంలో హంద్రీనీవా నీటితో 74 చెరువులు నింపే పంప్ హౌస్ ప్రారంభించనున్న సీఎం డోన్‌లో బహిరంగసభలో పాల్గొననున్న సీఎంన్

నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి

మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నంద్యాల నియోజకవర్గనికి సంబంధించి నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి , NMD ఫరూక్…

నంద్యాల మెడికల్ కళాశాల నిర్మాణ భవనాలను ఆకస్మిక తనిఖీ చేసిన MLA శిల్పా..

సాక్షిత : శరవేగంగా జరుగుతున్న పనులను పరిశీలించిన MLA…నంద్యాల లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సమీక్షిస్తూ నేడు ఉదయం నిర్మాణంలో ఉన్న కళాశాల పనులను పరిశీలించారు MLA శిల్పా రవి రెడ్డి…ఈ ఏడాది…

బోయరేవుల నుంచి ప్రారంభమైన పాదయాత్ర –

నంద్యాల జిల్లా బోయరేవుల నుంచి ప్రారంభమైన పాదయాత్ర – లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న తల్లి భువనేశ్వరి సహా కుటుంబసభ్యులు – వంద రోజులకు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్న భువనేశ్వరి – సంతజూటూరులో చెంచులతో ముఖాముఖినిర్వహించనున్న నారా లోకేశ్ – నేటితో…

*విలువైన స్థలాలకు నకిలీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్లు మరియు నకిలీ డెత్ సర్టిఫికేట్లు సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్ లను చేయించే ముఠా అరెస్టు.

*విలువైన స్థలాలకు నకిలీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్లు మరియు నకిలీ డెత్ సర్టిఫికేట్లు సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్ లను చేయించే ముఠా అరెస్టు.* నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS గారి ఆదేశాలమేరకు నంద్యాల టౌన్ DSP సి…

శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొత్త దందాకు తెరలేపిన అటవీశాఖ

స్పీడ్ లిమిట్ పేరుతో వాహనాల కు రూ.500.వసూలు చేస్తున్న అటవీ శాఖ సిబ్బంది. దోర్నాల చెక్ పోస్ట్ నుంచి శిఖరం దగ్గర చెక్ పోస్ట్ వరకు గల 35 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంట (60 నిమిషాలు) లోపు చేరుకుంటే 500…

You cannot copy content of this page