నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి

Spread the love

మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నంద్యాల నియోజకవర్గనికి సంబంధించి నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి , NMD ఫరూక్ ఆధ్వర్యంలో క్లస్టర్స్ సమీక్ష సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా క్లస్టర్ ఇంచార్జ్ లు మంచాల భాస్కర్ రెడ్డి , కాటసాని రామి రెడ్డి , పాణ్యం భాస్కర్ రెడ్డి , మీడియం కొండారెడ్డి , మునియార్ ఖలీల్ , మహబూబ్ వలి , ఆముదాల చందు , గురునాథ్ రెడ్డి , తో చంద్రబాబు నాయుడు మాట్లాడి వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు

Related Posts

You cannot copy content of this page