నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Spread the love

నంద్యాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది.

మృతులు హైదరాబాద్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది..

ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…

Related Posts

You cannot copy content of this page