ఘోర ప్రమాదం..బస్సు లారీ ఢీ..

ఘోర ప్రమాదం..బస్సు లారీ ఢీ..కొండపాక మండలం రవీంద్రనగర్ లో రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. హైదరాబాద్ JBS నుంచి కరీంనగర్ డిపో 1కు చెందిన రాజధాని బస్సు కరీంనగర్ వెళ్తుండగా కొండపాక గ్రామం నుంచి లారీ ఒక్కసారిగా రోడ్డు…

మత్య్సకారుల బోటులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది

చేపల వేట కొనసాగిస్తుండగా బోటులో పేలిన సిలిండర్ విశాఖ తీరం నుండి 65 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది ప్రమాదంలో గాయాలు పాలైన 9 మంది మత్స్యకారులు తీవ్ర గాయాలు పాలైన 5 మంది మత్స్యకారులు చిన్న…

ఘోర ఓటమికి చేరువలో సోమిరెడ్డి”

సాక్షిత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా* : సర్వేపల్లి వైకాపాలోకి కొనసాగుతున్న చేరికలు”*“మంత్రి కాకాణి చేతిలో 3వ సారి, సర్వేపల్లి నియోజకవర్గంలో 5వ సారీ సోమిరెడ్డికి ఘోర ఓటమి ఖాయం”“సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, దొరువుల పాలెం పంచాయతీ, పాత…

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నిజామాబాద్ జిల్లా :బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడేపల్లి గ్రామ శివారులో రాత్రి ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్క డికక్కడే మృతి చెందగా, గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆర్మూర్‌ ఆస్పత్రికి తర లించారు.…

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఘోర రోడ్డు ప్రమాదం

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి…!! డాక్టర్ ఎన్ టి టి పి ఎస్ ప్లాంట్లు సియల్ గా పనిచేస్తున్న ఉప్పు శ్రీనివాసరావు…!! టిప్పర్ లారీ వెనుక నుండి ఢీకొట్టడంతో ఘటన…!! https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

యాదాద్రి దేవాలయం సాక్షిగా దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఘోర అవమానం..

యాదాద్రి దేవాలయం సాక్షిగా దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఘోర అవమానం.. తాము అందరూ పైన కూర్చొని భట్టి విక్రమార్కను కింద కుర్చోపెట్టి అవమానించిన రేవంత్ రెడ్డి..

అరకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం…

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి. అరకు లోయ మండలం నందివలసలో ప్రమాద ఘటన. అదుపుతప్పి డీకొన్న మూడు బైక్ లు. స్పాట్ లోనే ముగ్గురు మృతి. అరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో బాలుడు మృతి. మరో నలుగురికి తీవ్ర గాయాలు.

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నంద్యాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది. మృతులు హైదరాబాద్ కు చెందిన వారిగా పోలీసులు…

ఘోర రోడ్డు ప్రమాదం..

సూర్యాపేట జిల్లా :కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు.. మోతె అండర్ పాస్ వద్ద ఘటన,మృతులంతా వృద్ధులే.. మునగాల మండలం రామసముద్రం గ్రామ వాసులు. హుస్సేనాబాద వెళ్తుండగా ప్రమాదం..

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బార్లపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బార్లపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో మొదట మోటార్ సైకిల్ ను ఢీ కొట్టగానే ఇద్దరు చనిపోయారు. కారు తప్పించుకొనే ప్రయత్నం లో ఎదురుగా వస్తున్న లారిని ఢీ కొట్టటం తో కారు…

You cannot copy content of this page