అరకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం…

Spread the love

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.

అరకు లోయ మండలం నందివలసలో ప్రమాద ఘటన.

అదుపుతప్పి డీకొన్న మూడు బైక్ లు.

స్పాట్ లోనే ముగ్గురు మృతి.

అరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో బాలుడు మృతి.

మరో నలుగురికి తీవ్ర గాయాలు.

Related Posts

You cannot copy content of this page