శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు…

గద్వాల మండలం,అనంతపురం గ్రామ సమీపంలో రొడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తుంది..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

అరకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం…

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి. అరకు లోయ మండలం నందివలసలో ప్రమాద ఘటన. అదుపుతప్పి డీకొన్న మూడు బైక్ లు. స్పాట్ లోనే ముగ్గురు మృతి. అరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో బాలుడు మృతి. మరో నలుగురికి తీవ్ర గాయాలు.

నరసరావుపేట సమీపంలో రోడ్డుప్రమాదం

ఐజ నుండి మిర్చి లోడుతో వెళ్తూన మినీ లారీ నరసరావుపేట సమీపంలో రోడ్డుప్రమాదం ప్రమాదంలో డ్రైవర్ మృతి. ఐజ మున్సిపాలిటీ కి చెందిన సిల్వర్ గోపాల్ అనే వ్యక్తి తన సొంత మిర్చి అమ్ముకోవడానికి గుంటూరు కు వెళ్లే మార్గమధ్యంలో యాక్సిడెంట్…

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో మానేపల్లి కుటుంబం

భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో మానేపల్లి కుటుంబం, మానేపల్లి  చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించిన స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి నూతన ఆలయ ప్రాణప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. విగ్రహ ఆభరణాలు, కవచాలకు మానేపల్లి కుటుంబ సభ్యులు పూజలు…
Whatsapp Image 2024 01 24 At 12.04.54 Pm

గడ్చిరోలి జిల్లాలో ఘన్ పూర్ గ్రామ సమీపంలో విషాదం..

ఘన్ పూర్ గ్రామ సమీపంలో వైనగంగా నదిలో పడవ బోల్తా, ఆరుగురు మహిళలు గల్లంతు.. ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయినట్లు గడ్చిరోలి ఎస్పీ నీలోత్పాల్ తెలిపారు. ప్రస్తుతం గల్లంతైన మహిళల కోసం గాలింపు చర్యలు చేపడతున్న పోలీసులు మరియు రెస్క్యూ టీమ్.…

భారీ వర్షం కారణంగా చిలకలగుడా సమీపంలో నాలా పై స్లాబ్ భాగం పాక్షికంగా ధ్వంసం

సాక్షిత సికింద్రాబాద్ : భారీ వర్షం కారణంగా చిలకలగుడా సమీపంలో నాలా పై స్లాబ్ భాగం పాక్షికంగా ధ్వంసం కావడంతో అధికార యంత్రాంగం, బీ ఆర్ ఎస్ స్థానిక నాయకత్వం వెంటనే స్పందించింది. అజ్మీర్ పర్యటనలు ఉన్న డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ…

తార్నాక లోని సెయింట్ ఆన్స్ స్కూల్ సమీపంలో రూ.2.60 కోట్ల ఖర్చు

సాక్షితసికింద్రాబాద్ : తార్నాక లోని సెయింట్ ఆన్స్ స్కూల్ సమీపంలో రూ.2.60 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి ను డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు రాసురి…

వినుకొండ మండలం నరగాయపాలెం గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదం లో రెండు బైకులు ఢీకొనగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ కింద పడి బాలిక మృతి.

పల్నాడు జిల్లా వినుకొండ వినుకొండ మండలం నరగాయపాలెం గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదం లో రెండు బైకులు ఢీకొనగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ కింద పడి బాలిక మృతి. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి ఇంటికి తమ్ముడు తో ద్విచక్ర వాహనంపై…

బద్దేవోలు సమీపంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

ఫ్లాష్…ఫ్లాష్ ఉమ్మడి నెల్లూరు జిల్లా… బద్దేవోలు సమీపంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి 👉ద్విచక్ర వాహానం, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ ఘటన లో వ్యక్తి మృతి మనుబోలు మండలం బద్దేవొలు సమీపం లో మొన్న ఘోర రోడ్డు ప్రమాదం మరువక…

You cannot copy content of this page