వినుకొండ మండలం నరగాయపాలెం గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదం లో రెండు బైకులు ఢీకొనగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ కింద పడి బాలిక మృతి.

Spread the love

పల్నాడు జిల్లా వినుకొండ

వినుకొండ మండలం నరగాయపాలెం గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదం లో రెండు బైకులు ఢీకొనగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ కింద పడి బాలిక మృతి.

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి ఇంటికి తమ్ముడు తో ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదం.

మృతురాలు మణిక శిరీష (20) మృతురాలు ది ఈపూరు మండలం కొచ్చర్ల ఉప్పరపాలెం గ్రామం…!!

Related Posts

You cannot copy content of this page