వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 65.92లక్షల మంది

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 65.92లక్షల మంది సామాజిక పింఛను లబ్ధిదారులకు నేటి ఉదయంనుంచి పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల నుంచి సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న భూమి లేని నిరుపేదల పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.5,000లకు పెంచినట్లు రాష్ట్ర ఉప…

గృహజ్యోతి’ పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితం

హైదరాబాద్‌: ‘గృహజ్యోతి’ పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా పొందేందుకు ఇళ్లల్లో అద్దెకుండే కుటుంబాలకూ అర్హత ఉంటుందని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం) ఎక్స్‌లో తెలిపింది. అద్దెకున్న వారికి ఈ పథకం వర్తించదంటూ సామాజిక…

గృహ లక్ష్మీ పథకం కింద 3,00,000/-రూపాయలు

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేడ్చల్ కలెక్టరేట్ ఆఫీస్ లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో గృహ లక్ష్మీ పథకం కింద 3,00,000/-రూపాయలు పొందిన లబ్ధిదారులకు Sanction Letter అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్…

ధూప దీప నైవేద్య పథకం కింద 75 దేవాలయాలకు మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

ధూప దీప నైవేద్య పథకం కింద 75 దేవాలయాలకు మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… జీహెచ్ఎంసి పరిధిలో ఉన్న 100 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం మంజూరైన నేపథ్యంలో అందులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 75 దేవాలయాలకు…

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌

సాక్షిత హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్‌ బెడ్‌ రూం…

వినుకొండ మండలం నరగాయపాలెం గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదం లో రెండు బైకులు ఢీకొనగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ కింద పడి బాలిక మృతి.

పల్నాడు జిల్లా వినుకొండ వినుకొండ మండలం నరగాయపాలెం గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదం లో రెండు బైకులు ఢీకొనగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ కింద పడి బాలిక మృతి. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి ఇంటికి తమ్ముడు తో ద్విచక్ర వాహనంపై…

SR ఆసరా 3 వ విడత పధకం కింద 8.10 కోట్ల రూపాయల చెక్ ను

యర్రగొండపాలెం పట్టణములో స్వయం సహాయక సభ్యులకు YSR ఆసరా 3 వ విడత పధకం కింద 8.10 కోట్ల రూపాయల చెక్ ను అందచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డాక్టర్ ఆదిమూ లపు సురేష్ ఆయన తనయులు జార్జి…

మహిళలకు వైఎస్సార్ ఆసరా కింద రూ.49.88కోట్లు విడుదల

మహిళలకు వైఎస్సార్ ఆసరా కింద రూ.49.88కోట్లు విడుదల నియోజకవర్గ వ్యాప్తంగా 5,816 సంఘాల్లోని అక్కచెల్లెమ్మలకు లబ్ది. మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, గొల్లపూడి, 29.3.2023. వైయస్సార్ ఆసరా పథకం కింద…

ముగ్దుంనగర్ లో మధ్యాహ్న భోజనం పథకం కింద పాఠశాల లోని విద్యార్థుల కొరకు వంట చేస్తున్నా సమయంలో గ్యాస్ సిలిండర్ పైప్ లీకై మంటలు

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామంలోని, అద్దంకి నాంచారమ్మ గుడి వద్ద, డిపెప్ 2 ఉర్దూ, మండల ప్రాథమిక పాఠశాల ముగ్దుంనగర్ లో మధ్యాహ్న భోజనం పథకం కింద పాఠశాల లోని విద్యార్థుల కొరకు వంట చేస్తున్నా సమయంలో గ్యాస్…

మన ఊరు- మనబడి కార్యక్రమంలో మొదటి విడత కింద తీసుకున్న 426 పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి

మన ఊరు- మనబడి కార్యక్రమంలో మొదటి విడత కింద తీసుకున్న 426 పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: మన ఊరు- మనబడి కార్యక్రమంలో…

You cannot copy content of this page