నరసరావుపేట సమీపంలో రోడ్డుప్రమాదం

Spread the love

ఐజ నుండి మిర్చి లోడుతో వెళ్తూన మినీ లారీ నరసరావుపేట సమీపంలో రోడ్డుప్రమాదం ప్రమాదంలో డ్రైవర్ మృతి.

ఐజ మున్సిపాలిటీ కి చెందిన సిల్వర్ గోపాల్ అనే వ్యక్తి తన సొంత మిర్చి అమ్ముకోవడానికి గుంటూరు కు వెళ్లే మార్గమధ్యంలో యాక్సిడెంట్ జరిగినది ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా ఐజ మున్సిపాలిటీ చెందిన సిల్వర్ గోపాల్ కుమారునికి గాయాలు కాగా స్థానిక హాస్పిటల్కు తరలించినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఆ వ్యక్తికి కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలిపారు. ఇంకా పూర్తి సమాచారం తెరవాల్సి ఉంది..

Related Posts

You cannot copy content of this page