యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో మానేపల్లి కుటుంబం

Spread the love

భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో మానేపల్లి కుటుంబం, మానేపల్లి  చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించిన స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి నూతన ఆలయ ప్రాణప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. విగ్రహ ఆభరణాలు, కవచాలకు మానేపల్లి కుటుంబ సభ్యులు పూజలు చేశారు. మార్చి 7వ తేదీ నుంచి భక్తులకు పూజా కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని మానేపల్లి ట్రస్ట్‌ అధినేత రామారావు, ఆలయ స్థపతి డీఎన్‌వీ ప్రసాద్‌, ప్రధాన పూజారి శ్రవణాచార్యులు తెలిపారు….

Related Posts

You cannot copy content of this page