భువనగిరి ఎంపీ అభ్యర్థి చామలా కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపహాడ్ గ్రామానికి చెందిన నామాల రవి తాటిచెట్టు మిది నుండి కింద పడి వెన్నుపూస విరగడం వలన మంచానికి పరిమితమైన నామాల రవి కుటుంబానికి అతని బెడ్డు కోసం…
ఎన్నబోయిన జహంగీర్ తల్లి పార్థివ దేహాన్ని సందర్శించి వారిని పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ ఎండీ ముస్తక్ , BRS నాయకులు డొప్ప వెంకటేష్ , యాట కుమార్ , బచ్చు…
భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమని దళిత్ జస్టిస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మేడి నరేష్ అన్నారు. చిట్యాల లో ఆదివారం ఆయన…
తెలంగాణ లోక్సభ ఎన్ని కలే టార్గెట్గా గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తు న్నారు. పార్టీ కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ నల్గొం డ, భువనగిరి జిల్లాలో కేటీఆర్ పర్యటించను న్నారు. జగదీష్రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న…
భువనగిరి జిల్లా:భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాలని అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కోరారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద తన తనయుడు శ్రీకాంతా చారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.…
భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో మానేపల్లి కుటుంబం, మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి నూతన ఆలయ ప్రాణప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. విగ్రహ ఆభరణాలు, కవచాలకు మానేపల్లి కుటుంబ సభ్యులు పూజలు…
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరానికి హుస్నాబాద్లో శంఖారావం పూరించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. ప్రచారపర్వాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు.జనగామ, భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. జనగామలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా…
యాదాద్రి జిల్లాకు ఐటీ పార్క్ ప్రభుత్వ కాలేజీలు RRR బాధితులకు న్యాయం చేసనంకనే సీఎం కేసీఆర్ జిల్లాలో అడుగు పెట్టాలి పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ భువనగిరి sv హోటల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈనెల 16వ తారీఖున జిల్లాలో నిర్వహించే…
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ -కొంగర్ కలాన్ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలి-కర్ణాటక లో మాదిరి తెలంగాణలో సోనియాగాంధీ ఐదు గ్యారెంటీ పథకాల ప్రకటన చేస్తారు-నాలుగు కోట్ల ప్రజలకోసం తెలంగాణ ఇస్తే, నాలుగు కుటుంబాలు బాగుపడ్డాయి.-బంగారు తెలంగాణ బతకలేని తెలంగాణగా…
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి , హాజరైన ప్రభుత్వ విప్ సునీత , ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్ కుమార్ , ఫైళ్ల శేఖర్ రెడ్డి , జిల్లా గ్రంధాలయ చైర్మన్ జడల అమరెందర్ గౌడ్ , జిల్లా…