భువనగిరి టౌన్ లో భువనగిరి BRS పట్టణ నాయకులు

Spread the love

ఎన్నబోయిన జహంగీర్ తల్లి పార్థివ దేహాన్ని సందర్శించి వారిని పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ ఎండీ ముస్తక్ , BRS నాయకులు డొప్ప వెంకటేష్ , యాట కుమార్ , బచ్చు వెంకటేష్ , కొలుపుల నాగరాజు , జహంగీర్ మరియు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page