గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులు అరెస్ట్: ఖమ్మం వన్ టౌన్ సిఐ ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం వన్ టౌన్ సిఐ ఉదయ్…
ఎన్నబోయిన జహంగీర్ తల్లి పార్థివ దేహాన్ని సందర్శించి వారిని పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ ఎండీ ముస్తక్ , BRS నాయకులు డొప్ప వెంకటేష్ , యాట కుమార్ , బచ్చు…
BRS MLA కౌశిక్ రెడ్డి మీద కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన FIR (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) కు సంబంధించిన కాపీ.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP
జగిత్యాల పట్టణ సిఐ నటేష్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజి ఉత్తర్వులు జారీ చేసినట్టు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. సిఐ నటేష్ అవినీతి, క్రైం బర్కింగ్ ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపి…
సుమారు 700 గ్రాముల గంజాయి స్వాధీనం ఒకరి అరెస్టు రిమాండ్ కు తరలింపు మదనపల్లి టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి యువరాజు
అలాగే మదనపల్లి టూ టౌన్ లిమిట్స్ లోని ప్రజలకు విన్నవించుకోవడమేమనగా మీకు ఎక్కడైనా గంజాయి లిక్కర్ సారాయి పేకాట బెట్టింగు మొదలగు జూదాలు ఎక్కడైనా ఉంటే ఈ నెంబర్లకు అనగా CI మదనపల్లి టూ టౌన్ 9491074519, SI మదనపల్లి టూ…
జోగులాంబ గద్వాల జిల్లా టౌన్ లో ఎలక్ట్రికల్ షాప్ ను జోగులాంబ గద్వాల జిల్లా టౌన్ లో డీఎస్పీ ఆఫీస్ ముందు రంగనాథ్ ఎలక్ట్రికల్ షాప్ ను ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతినగర్ మిథులానగర్ మరియు RK టౌన్ షిప్ లను సందర్శించి అక్కడి ప్రజల ఎదుర్కుంటున్న డ్రైనేజీ, నీరు, కుక్కలు మరియు రోడ్ల సమస్యలను తెలుసుకుంటున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
సచివాలయం ఎదురుగానే అనుమతులు లేకుండా మూడు నాలుగు అంతస్తులు బిల్డింగులు కనిపిస్తున్నా ఎంక్వైరీ బృందానికి కనిపించలేదా.? అనుకూలమైన వ్యక్తులతో ఎంక్వైరీ బృందం నివేదిక ఇప్పించిన 13వ సచివాలయం ఉద్యోగస్తులు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని అధికారులు. గత రెండు రోజులుగా…
కుత్బుల్లాపూర్ టౌనప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం నిలువెత్తు అద్దం ల కనిపిస్తుంది వారికి ఏదైనా వార్తలో వస్తే గాని పటించుకొని వైనం, కొంతమంది అధికారులు కొంతమంది విలేకర్లు చేతిలో కీలు బొమ్మలుగా మారారు అని బహటంగానే చెబుతున్నారు ప్రజలు, అధికారులు వారి జేబులు…
పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందించిన సత్తెనపల్లి టౌన్ సీఐ పి ప్రభాకర్
పల్నాడు జిల్లా పోలీస్….. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందించిన సత్తెనపల్లి టౌన్ సీఐ పి ప్రభాకర్ ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో బాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు రూరల్ సర్కిల్…