దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అలీపుర్ మార్కెట్లోని ఓ పేయింట్ పరిశ్రమలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 22 ఫైరింజన్లతో…
ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతినల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి జిల్లా:నల్గొండ జిల్లా మిర్యాల గూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి-నార్కట్పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని లారీ…
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీమతి సరిత తిరుపతయ్య జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం జమ్మిచేడు సమీపంలో డివైడర్ కు కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న 6 మందిలో ముగ్గురు అక్కడికక్కడే…
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణ కేంద్రంలో అన్ని వార్డుల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో నిండి పోయిందని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి విడుదల రజని చూస్తే గొప్పలు,కానీ గ్రౌండ్ లో చూస్తే అందుకు పూర్తిగా వ్యతిరేకం…
ఏలూరుకలపర్రు నేషనల్ హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాదు నుండి కాకినాడ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొనడంతో ప్రమాదం బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, బస్సు డ్రైవర్ ను క్యాబిన్…
హైదరాబాద్ :శామీర్ పేట ఓఆర్ఆర్పై నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.ఔటర్ రింగ్ రోడ్డుపై లియోనియా రిసార్ట్ వద్ద లారీ అదుపు తప్పి డివైడర్ దాటి…
ప్రకాశం జిల్లా దర్శి ఘోర రోడ్డు ప్రమాదంపై దరిశి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పుట్లూరి కొండారెడ్డి కామెంట్స్…… @.దర్శి రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడటంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార దరిశి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పుట్లూరి…
Exgratia of Rs. 10 lakhs for the victims of the fatal train accident ఘోర రైలు ప్రమాదం మృతులకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియో చాలా బాధపడ్డా : ప్రధాని నరేంద్ర మోడీ రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి…
*కడపజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది మృతి* కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి.. తిరుమల నుండి తాడిపత్రికి వెళుతున్న తుఫాను వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.. మృతులు…
విజయవాడలో గురునానక్ కాలనీలో ఎన్ఎసి కళ్యాణ మండపం పక్కన ఆరు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ డ్రైనేజీ కాలువలో పడిపోయాడు. బాలుడు కోసం డ్రైనేజీ లోకి దిగిన పోలీసులు.గంట పాటు వెతికినా దొరకని ఆచూకీ.రెండు రోజుల నుండీ కురుస్తున్న వర్షాలకు కాలువలోకి భారీగా…