ఆకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో పౌరసరఫరాల కమీషనర్‌ డీఎస్‌ చౌహన్‌ పర్యటించారు..

పలు కేంద్రాలను పరిశీలించి…జగిత్యాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ..జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా, అధికారులు, మిల్లర్లతో సమీక్షా నిర్వహించారు..మల్యాల మండలం రామన్న పెట్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు….ఈ సందర్భంగా మాట్లాడుతూ…రైతులు పండించిన వరి ప్రతీ గింజను…

నంద్యాల పౌరసరఫరాల శాఖ లో భారీ కుంభకోణం

నంద్యాల జిల్లా…. నంద్యాల పౌరసరఫరాల శాఖ లో భారీ కుంభకోణం….. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన….. 64 లక్షల 50 వేల రూపాయల అవినీతి జరిగినట్లు నిర్ధారించిన అధికారులు….. 2018 సంవత్సరంలో సివిల్ సప్లై గోడౌన్లోని బియ్యం, గోధుమలు, పామాయిల్, చెక్కర…

You cannot copy content of this page