ఇరిగేషన్ శాఖలో భారీ కుంభకోణం

ఒకే పని పేరుతో మూడు, నాలుగు సార్లు బిల్లులు. పనులు చేయకుండానే వందల కోట్ల ప్రజల సొత్తు స్వాహా రైతులు చందాలు వేసుకుని చేసుకున్న పనులకు కూడా బిల్లులు చేసేసుకున్న వైసీపీ నేతలు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే రూ.300 కోట్లకు పైగా…

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైతు బంధు, రైతు బీమా కుంభకోణం

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైతు బంధు, రైతు బీమా కుంభకోణం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యవసాయ విస్తరణాధికారి శ్రీశైలం సహా క్యాబ్ డ్రైవర్ ఓదెల వీరాస్వామిని అదుపులోకి తీసుకున్నారు. 20 మంది రైతులు మరణించినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి…

నంద్యాల పౌరసరఫరాల శాఖ లో భారీ కుంభకోణం

నంద్యాల జిల్లా…. నంద్యాల పౌరసరఫరాల శాఖ లో భారీ కుంభకోణం….. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన….. 64 లక్షల 50 వేల రూపాయల అవినీతి జరిగినట్లు నిర్ధారించిన అధికారులు….. 2018 సంవత్సరంలో సివిల్ సప్లై గోడౌన్లోని బియ్యం, గోధుమలు, పామాయిల్, చెక్కర…

నాగాయలంకలో వెలుగు చూసిన భారీ డ్వాక్రా కుంభకోణం

కృష్ణ జిల్లా… నాగాయలంకలో వెలుగు చూసిన భారీ డ్వాక్రా కుంభకోణం శ్రీదుర్గా గ్రామైక్య సంఘంలో రూ.కోటికి పైగా స్వాహా… కరోనా సమయంలో బ్యాంకుకు వెళ్లి స్త్రీ నిధి సొమ్ము రూ.52లక్షలు స్వాహా *** పొదుపు, వడ్డీలు రూ.40లక్షలు కూడా వేరే ఖాతాలకు…

You cannot copy content of this page