గాంధీ వర్ధంతి మరియు అమరవీరుల దినోత్సవ జరుపుకుంటాం.

Spread the love

We celebrate Gandhi’s death anniversary and Martyrs’ Day.

మహాత్మా గాంధీ జ్ఞాపకార్థం మరియు భారతదేశంలోని ముగ్గురు విప్లవకారుల త్యాగం కోసం ప్రతి ఏడాది లగే ఈ సంవత్సరం కూడా గాంధీ వర్ధంతి మరియు అమరవీరుల దినోత్సవ జరుపుకుంటాం.

మహాత్మా గాంధీ 75వ వర్ధంతి సందర్బంగా రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ వద్ద ఉన్న బాలవిహార్ పార్క్ లో స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివార్లు అర్పించిన రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్

.వారితో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య,టౌన్ ప్రెసిడెంట్ ఆలూరి గోవింద్,పరమేష్ యాదవ్,అనుబంధ సమస్త నాయకులూ పెద్ద రాజు,నాగరాజు,ప్రీతీ గౌడ్,ఐలేష్,రవి,మహేందర్ రెడ్డి,సీఎం మల్లేష్,లక్ష్మి నారాయణ,బేగరి శంకర్,బంటు నర్సింహా,చాకలి నర్సింహ,అర్చన,తార సింగ్,నర్సింహా రెడ్డి,శ్యామ్ తదితరులు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page