వేములవాడ రాజరాజేశ్వర స్వామి హుండీ లెక్కింపు

Spread the love

వేములవాడ శ్రీరాజరా జేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు.

లెక్కింపు కార్యక్రమాన్ని సిసి కెమెరాలు, పోలీస్ పటిష్ట భద్రత నడుమ ఈ లెక్కింపు కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు.లెక్కింపులో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page