తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలోని రూ.2 వేల నోట్లకు మోక్షం.. నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్!

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు రద్దీ భారీగా పెరుగుతోంది. కానుకల రూపంలో భారీ స్థాయిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆదాయం కూడా సమకూరుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలో వచ్చిన రూ.2 వేల…

శ్రీ ఆంజనేయ స్వామి కోదండ రామస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు

నంద్యాల న్యాయం న్యూస్ మార్చి 20 రిపోర్టర్ సీఎం నాగేంద్ర…. నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ లో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామ స్వామి దేవస్థానం నందు 20-3-2024. వ తేదీన హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగినది ఈ లెక్కింపు కార్యక్రమం…

శ్రీ జలదీశ్వరుని హుండీ ఆదాయం రూ.1,11,855

ఘంటసాల మండలం ఘంటసాల గ్రామం లో ఉన్న శ్రీ జలదీశ్వర స్వామి వారి దేవస్థానంలో హుండీ లు లేకించక 5 నెలలు కాను రూ.1,11,855 ఆదాయం వచ్చినది. మరియు చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఉన్న శ్రీ దుర్గాసోమేశ్వర స్వామి వారి…

వేములవాడ రాజరాజేశ్వర స్వామి హుండీ లెక్కింపు

వేములవాడ శ్రీరాజరా జేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. లెక్కింపు కార్యక్రమాన్ని సిసి కెమెరాలు, పోలీస్ పటిష్ట భద్రత నడుమ ఈ లెక్కింపు కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు.లెక్కింపులో ఆలయ అధికారులు, భక్తులు…

ఆదిత్యుని ఆలయ హుండీ ఆదాయ వివరాలు

ఆదిత్యుని ఆలయ హుండీ ఆదాయ వివరాలు శ్రీకాకుళం నగరంలోని అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామివారి హుండీలు గురువారం లెక్కించారు.నోట్లు రూపంలో రూ.49,61,426, చిల్లర రూపంలో రూ.1,79,343, మొత్తం రూ. 51,40,769లు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో హరిసూర్య ప్రకాష్ తెలిపారు.…

చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు

చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు — అధిక సంఖ్యలో 22 లక్షల 66 వేల 189 రూపాయలు ఆదాయం.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబికా అమ్మవారి…

హుండీ కానుకలు రూ.3.72 కోట్లు

హుండీ కానుకలు రూ.3.72 కోట్లు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న 59,776 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 25,773 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకలు రూ.3.72 కోట్లు వచ్చాయి. 19 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచిఉన్నారు. టోకెన్లు లేని…

నేరడ శివాలయం హుండీ ఆదాయం లెక్కింపు

నేరడ శివాలయం హుండీ ఆదాయం లెక్కింపు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని నేరడ గ్రామంలోని మహా శివరాత్రి సందర్భంగా శివాలయంలో మూడు రోజుల జాతర నిర్వహించటం జరిగినది. మూడు రోజులు హుండీ ఆదాయం రూ…

You cannot copy content of this page